BREAKING
కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన మహిళను ప్రేమ పేరుతో మోసం....కేసు నమోదు చేసిన పోలీసులు పోరుమామిళ్లలోని ప్రత్యేక పూజలు నిర్వహించిన దిల్ రాజు
www.ntodaynews.com

విశాఖను డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారు....

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
28 Aug, 2026 - 09:17 AM
6 వీక్షణలు

విశాఖను డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారు.. వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఆరోపణలు

విశాఖపట్నం: అమరావతిని అవినీతికి అడ్డాగా, విశాఖపట్నాన్ని డ్రగ్స్‌ కేంద్రంగా మార్చారని వైఎస్సార్‌సీపీ నేత కేకే రాజు ఆరోపించారు. నగరంలో భూ దోపిడీ, నీటి సమస్యలు తప్ప అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు.

విశాఖలోని పలు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా భూ ఆక్రమణలు, డ్రగ్స్‌ నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

కింగ్‌ జార్జ్‌ ఆస్పత్రిలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విశాఖ అభివృద్ధిపై ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కేకే రాజు డిమాండ్ చేశారు.