BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Apr, 2026 - 07:30 PM
68 వీక్షణలు

విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ - వ్యవసాయ శాఖ

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లకు మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం వద్ద ఒక ముఖ్యమైన మీటింగ్ నిర్వహించారు.

ఈ సమావేశంలో డీలర్లకు సూచనలు ఇచ్చారు. వారు మార్చి 31 వరకు తమ గ్రౌండ్ స్టాక్స్ మరియు ఆన్లైన్ స్టాక్స్‌ను అప్డేట్ చేయాలని, అలాగే లైసెన్స్‌లో ఉన్న ఫారమ్‌లలో అవసరమైన అన్ని చెక్కులను సరిచూసుకుని అవసరమైతే అమెండ్మెంట్ చేయాలని వెల్లడించారు.

ఈ మీటింగ్‌లో ఏఈఓ ఉషారాణి మరియు డీలర్లు, రైతు సేవ కేంద్రం సిబ్బంది కూడా పాల్గొన్నారు.