www.ntodaynews.com
విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్
ఆంధ్రప్రదేశ్
విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ - వ్యవసాయ శాఖ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విస్సన్నపేట మండలంలోని విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్లకు మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి ఆధ్వర్యంలో రైతు సేవ కేంద్రం వద్ద ఒక ముఖ్యమైన మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో డీలర్లకు సూచనలు ఇచ్చారు. వారు మార్చి 31 వరకు తమ గ్రౌండ్ స్టాక్స్ మరియు ఆన్లైన్ స్టాక్స్ను అప్డేట్ చేయాలని, అలాగే లైసెన్స్లో ఉన్న ఫారమ్లలో అవసరమైన అన్ని చెక్కులను సరిచూసుకుని అవసరమైతే అమెండ్మెంట్ చేయాలని వెల్లడించారు.
ఈ మీటింగ్లో ఏఈఓ ఉషారాణి మరియు డీలర్లు, రైతు సేవ కేంద్రం సిబ్బంది కూడా పాల్గొన్నారు.