BREAKING
శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి వెండి చీరతో అలంకరణ 29 గండి అంజన్న ఉత్సవాలపై ట్రాఫిక్ ఆంక్షలు బస్సు డ్రైవర్ కు జరిమానా పులివెందులలో 10 లీటర్ల నాటుసారా స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్ వెలమవారి పల్లె సచివాలయంను ఆకస్మిక తనిఖీ గుర్తుతెలియని వ్యక్తుల దాడి.. నగదు, బంగారు ఉంగరాలు అపహరణ బీటెక్ రవికి రాఖీ కట్టిన చెల్లమ్మ పల్నాడు: ఇంటింటా విష్ణు సహస్రనామ పారాయణం NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు
www.ntodaynews.com

వర్షాభావం.. బిందెలతో వరి పంటకు నీరు

ఆంధ్రప్రదేశ్
/ శ్రీకాకుళం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
14 Jul, 2026 - 09:36 PM
73 వీక్షణలు

ఎల్‌నినో ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక ఖరీఫ్ పంటలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వర్షాల కోసం ఎదురుచూసిన రైతులు ఇప్పుడు ఎండిపోతున్న పంటలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

శ్రీకాకుళం జిల్లాలో కొందరు రైతులు బిందెలతో నీరు మోసి వరి పైరును తడుపుతుండగా, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ పంటను నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దృశ్యాలు రైతుల దయనీయ పరిస్థితిని, వర్షాభావం తీవ్రతను స్పష్టంగా చూపిస్తున్నాయి. రైతులు త్వరగా విస్తారంగా వర్షాలు కురవాలని ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.