BREAKING
పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి
www.ntodaynews.com

​వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / పెద్దకాపర్తి
23 Jul, 2026 - 08:30 PM
10 వీక్షణలు

​​వర్షాలు కురవాలని బొడ్రాయికి జలాభిషేకం  

​వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండి గ్రామం సస్యశ్యామలంగా ఉండాలని కాంక్షిస్తూ నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో గ్రామదేవత బొడ్రాయికి గ్రామస్తులు శుక్రవారం శ్రావణ పూజలు, జలాభిషేకం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ కాటం వెంకటేశం బొడ్రాయికి జలాభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేక పంటలు ఎండిపోకుండా ఉండాలని, గ్రామంలోని పాడిపంటలు సమృద్ధిగా వృద్ధి చెందాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామానికి ఎలాంటి అరిష్టాలు రాకుండా అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు కురు యాదయ్య, తెలుసూరి నరసింహ, సాగర్ల నాగరాజు, ఏర్పుల మల్లేశ్వరి వెంకన్న, జిల్లా ప్రశాంత్, మర్రి హరీష్ రెడ్డి, ఆనగంటి నరేష్, నీలకంఠం లింగస్వామి, ఏర్పుల నరసింహ, ఆవుల రాము, చేకూరి గణేష్, గంటల రవీందర్ రెడ్డితో పాటు గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.