BREAKING
ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి ఏలికట్టేలో ఘనంగా కంఠమహేశ్వర స్వామి బోనాల పండుగ బస్తీలలో పర్యటించిన చార్మినార్ జోనల్ కమిషనర్ సత్యనారాయణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన కండాల సమరం రెడ్డి గుంటూరులో 66 వాహనాలకు సెప్టెంబర్ 26న వేలం రావులపాలెంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రజా సంక్షేమ పథకాల్లో అర్హులందరికీ అవకాశం కల్పించాలి పూర్వ విద్యార్థులు అపూర్వ గురుపూజోత్సవం....... తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి మహిళల భద్రత, సైబర్ నేరాలు, మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం జర్నలిస్టు లపై కేసు లు ఎత్తివేయాలి
Date of Publish : 09 September 2026, 01:38 pm
Posted by : గడ్డం జగన్మోహన్ రెడ్డి

వరుసగా మూడు రోజులు సెలవులు.. విద్యార్థులకు పండగే!

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 Sep, 2026 - 01:38 PM
14 వీక్షణలు

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ఈ వారాంతంలో వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం, 14న వినాయక చవితి పండుగ కావడంతో వరుసగా మూడు రోజుల పాటు సెలవులు లభించనున్నాయి.

వినాయక చవితి సందర్భంగా ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పండుగ సందడి మొదలైంది. పట్టణాలు, గ్రామాల్లో వీధివీధినా గణేష్ మండపాల ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. మండపాలను విద్యుత్ దీపాలు, ప్రత్యేక అలంకరణలతో తీర్చిదిద్దేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు వినాయక నిమజ్జనం రోజున స్థానిక పరిస్థితులను బట్టి అదనపు సెలవు ప్రకటించే అవకాశం కూడా ఉంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులకు ఈసారి పండుగ సెలవులు మరింత ఆనందాన్ని కలిగించనున్నాయి.