BREAKING
ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం ఎన్టీఆర్ జిల్లా – విస్సన్నపేట సామాజిక సేవకు అరుదైన గౌరవం విస్సన్నపేటలో హత్య కేసు ఛేదన… యాక్సిడెంట్‌గా మలచే యత్నం విఫలం విస్సన్నపేటలో ఆటోనగర్ ఏర్పాటుకు యూనియన్ అర్జీ ఈదురుగాలులతో రోడ్డుపై కూలిన చెట్టు మహబూబాబాద్ జిల్లాలో అగ్నిప్రమాదం.. రైతుకు భారీ నష్టం 600 మార్కులకు 597 మార్కులు.. వీరే తెలంగాణ రాష్ట్ర టాపర్లు మంగ్లీ సోదరుడి ఖాతాకు డబ్బులు.. కేసులో కొత్త మలుపు తల్లీకొడుకులు ఒకేసారి 10వ తరగతి పాస్… ప్రేరణగా నిలిచిన కథ 10th రిజల్ట్స్.. ట్విన్స్‌కు సేమ్ మార్కులు 600కి 599 మార్కులు సాధించిన జ్ఞానేశ్వరి.. డాక్టర్ కావాలన్న లక్ష్యం
www.ntodaynews.com

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Apr, 2026 - 05:00 PM
14 వీక్షణలు

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు-- బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం అన్నారు ఆదివారం రోజున మేడిపల్లి సర్పంచ్ వేముల శ్రీలత నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో జరిగిన దుర్ఘటన మరియు మత్తు పదార్తలు, గంజాయి వినియోగం మీద అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ  గ్రామంలో జరిగిన హత్య ఘటన సమాజానికి ఉల్లిక్కి పడేలా చేసిందాన్నారు. ఈ ఘటన కేవలం గంజాయి మరియు మద్యం మత్తులోనె జరిగింది అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్లన్న గ్రామ ప్రజలు ప్రశాంతగా బ్రతకల్లాన్న గ్రామాన్ని పూర్తిగా మత్తు పదర్థాలకు,మాదక ద్రావ్యలకు,బెల్ట్ షాపుల నిర్వహణ రహిత గ్రామంగా మారాలన్నారు అలాగే గ్రామస్తులు మరియు యువత ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని గ్రామ ప్రజలతో పతిజ్ఞ చేయించారు అలాగే గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,రాత్రి వెళ్లలో అకారణంగా గుంపులుగా తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు