BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Apr, 2026 - 05:00 PM
21 వీక్షణలు

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు-- బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం అన్నారు ఆదివారం రోజున మేడిపల్లి సర్పంచ్ వేముల శ్రీలత నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో జరిగిన దుర్ఘటన మరియు మత్తు పదార్తలు, గంజాయి వినియోగం మీద అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ  గ్రామంలో జరిగిన హత్య ఘటన సమాజానికి ఉల్లిక్కి పడేలా చేసిందాన్నారు. ఈ ఘటన కేవలం గంజాయి మరియు మద్యం మత్తులోనె జరిగింది అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్లన్న గ్రామ ప్రజలు ప్రశాంతగా బ్రతకల్లాన్న గ్రామాన్ని పూర్తిగా మత్తు పదర్థాలకు,మాదక ద్రావ్యలకు,బెల్ట్ షాపుల నిర్వహణ రహిత గ్రామంగా మారాలన్నారు అలాగే గ్రామస్తులు మరియు యువత ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని గ్రామ ప్రజలతో పతిజ్ఞ చేయించారు అలాగే గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,రాత్రి వెళ్లలో అకారణంగా గుంపులుగా తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు