BREAKING
పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం పెరిచెర్ల జగనన్న కాలనీలో అధ్వానంగా ఇళ్ల నిర్మాణాలు చేయూత సామాజిక భద్రతా పింఛన్లకు దరఖాస్తుల ఆహ్వానం పంట కాలువలకు నీరేదీ.. రైతులపై అదనపు భారం..... వరంగల్ ఎంజీఎం లో రోగులకు తప్పని అవస్థలు పర్యాటకులను ఆకర్షిస్తున్న అమీన్‌పూర్ చెరువు – పక్షి ప్రేమికులకు స్వర్గధామం! టిడిపి సీనియర్ నేత గుండెపోటుతో మృతి మల్లారెడ్డి మృతి రైతాంగ ఉద్యమాలకు, వ్యవసాయ రంగానికి తీరని లోటు ఎల్కతుర్తి: పెండింగ్ లో ఉన్న రైతుబంధును తొందరగా ఇవ్వాలని వినతి ఎల్కతుర్తి కారులో మృతదేహం యువకుడి అరెస్టు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం
www.ntodaynews.com

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు

తెలంగాణ
/ యాదాద్రి భువనగిరి / బొమ్మలరామారం
Reporter
ఇప్పలపల్లి నరేందర్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో
27 Apr, 2026 - 05:00 PM
110 వీక్షణలు

యువత ఎలాంటి చెడు వ్యసనాలకు బానిస కావద్దు-- బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం

యువత మత్తు పదార్థాలకు బానిస కావద్దు అని బొమ్మలరామారం ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం అన్నారు ఆదివారం రోజున మేడిపల్లి సర్పంచ్ వేముల శ్రీలత నరేష్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామంలో జరిగిన దుర్ఘటన మరియు మత్తు పదార్తలు, గంజాయి వినియోగం మీద అవగాహనా సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మండల ఎస్.ఐ బుగ్గ శ్రీశైలం హాజరై మాట్లాడుతూ  గ్రామంలో జరిగిన హత్య ఘటన సమాజానికి ఉల్లిక్కి పడేలా చేసిందాన్నారు. ఈ ఘటన కేవలం గంజాయి మరియు మద్యం మత్తులోనె జరిగింది అని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాల్లన్న గ్రామ ప్రజలు ప్రశాంతగా బ్రతకల్లాన్న గ్రామాన్ని పూర్తిగా మత్తు పదర్థాలకు,మాదక ద్రావ్యలకు,బెల్ట్ షాపుల నిర్వహణ రహిత గ్రామంగా మారాలన్నారు అలాగే గ్రామస్తులు మరియు యువత ఎలాంటి చెడు వ్యసనాలకు పోకుండా ఉండాలని గ్రామ ప్రజలతో పతిజ్ఞ చేయించారు అలాగే గ్రామంలో తిరిగి ప్రశాంత వాతావరణం నెలకొల్పడానికి పోలీస్ శాఖకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం,రాత్రి వెళ్లలో అకారణంగా గుంపులుగా తిరిగితే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామన్నారు  ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్,వార్డ్ సభ్యులు,గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు