BREAKING
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు లోత్తునూరులో వడ్ల ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ పంచాయతీల్లోనూ 5% ఆస్తి పన్ను రాయితీ స్వచ్ఛ సర్వేక్షన్ - స్వచ్ఛ నంద్యాల -కలెక్టర్ రాజకుమారిగనియా జిల్లా కలెక్టర్ ను కలసిన పుంగనూరు జనసేన సీనియర్ నాయకుడు రాయల్ కుమార్... మార్కెట్ యార్డ్ స్థలం రైతులకు అంతా ఉపయోగకరంగా లేదు? నంద్యాల నడి బొడ్డున కోట్ల భూమి ఐఎంఏకు..!! యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఆక్రమణలపై కఠిన చర్యలు ఈ నెల 27న మంచిర్యాల జిల్లాలో ప్రజావాణి రద్దు
www.ntodaynews.com

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
కుడిపుడి సత్తి బాబు చింతలపూడి నియోజకవర్గ ప్రతినిధి
25 Apr, 2026 - 06:00 PM
21 వీక్షణలు

యువత సైబర్ నేరాలు, బెట్టింగ్ మాయాజాలంలో పడవద్దు - MLA రోషన్ కుమార్ హితవు

చింతలపూడి సర్కిల్ ఇన్స్పెక్టర్‌కు నూతనంగా వచ్చిన వాహనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

ప్రస్తుత సమాజంలో యువత క్రికెట్ బుకీలు, బెట్టింగులు, సోషల్ మీడియా పోస్టులతో సైబర్ నేరాలకు పాల్పడుతున్న పరిస్థితులకు దూరంగా ఉండాలని చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ సూచించారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఆశతో అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతారని, అలాంటి వాటికి దూరంగా ఉండాలని ఆయన యువతకు ఉద్బోధించారు.

శనివారం ఉదయం స్థానిక సిఐ కార్యాలయంలో ప్రభుత్వం కొత్తగా సర్కిల్ ఇన్స్పెక్టర్కు కేటాయించిన వాహనాన్ని ప్రారంభించి, అనంతరం సర్కిల్ కార్యాలయం పరిశీలించారు.

సర్కిల్ కార్యాలయంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కనిపిస్తోందని MLA రోషన్ కుమార్ స్థానిక సిఐ క్రాంతి కుమార్ ను అభినందించారు.

ప్రజల రక్షణకు నిరంతరం శ్రమించే పోలీస్ శాఖకు అందరూ సహకరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

నేరాల అదుపులో పోలీసులు ఉపయోగిస్తున్న శాస్త్రీయ పరిజ్ఞానం నేర పరిశోధనకు ఎంతగానో దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు.