www.ntodaynews.com
108 అంబులెన్స్ సేవల్లో మరో మైలురాయిని దాటిన కూటమి ప్రభుత్వం!
ఆంధ్రప్రదేశ్
ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందనలో కృషి చేసిన 108 అంబులెన్స్ సేవలు '2025 జూన్–2026 మే' కాలంలో 7,78,799 అత్యవసర పరిస్థితులలో అందుబాటులో ఉండాయి.
సకాలంలో స్పందన ద్వారా లక్షలమంది ప్రాణాలను కాపాడిన ఈ సేవలు ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులలో కీలక పాత్ర పోషించాయి.
1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం.
1,05,786 మంది గర్భిణీలకు 108 సేవల ద్వారా సత్వర వైద్య సాయం.
45,951 మంది గుండె జబ్బుల కేసుల్లో అత్యవసర వైద్యం అందించబడింది.
కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాంకేతికత, శిక్షణ, మరియు సమన్వయంతో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.