BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

108 అంబులెన్స్ సేవల్లో మరో మైలురాయిని దాటిన కూటమి ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:38 AM
86 వీక్షణలు

ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందనలో కృషి చేసిన 108 అంబులెన్స్ సేవలు '2025 జూన్–2026 మే' కాలంలో 7,78,799 అత్యవసర పరిస్థితులలో అందుబాటులో ఉండాయి.

సకాలంలో స్పందన ద్వారా లక్షలమంది ప్రాణాలను కాపాడిన ఈ సేవలు ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులలో కీలక పాత్ర పోషించాయి.

1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం.

1,05,786 మంది గర్భిణీలకు 108 సేవల ద్వారా సత్వర వైద్య సాయం.

45,951 మంది గుండె జబ్బుల కేసుల్లో అత్యవసర వైద్యం అందించబడింది.

కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాంకేతికత, శిక్షణ, మరియు సమన్వయంతో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.