BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

108 అంబులెన్స్ సేవల్లో మరో మైలురాయిని దాటిన కూటమి ప్రభుత్వం!

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Jun, 2026 - 06:38 AM
14 వీక్షణలు

ఏడాదిలోనే 7.78 లక్షల అత్యవసర కేసులకు సత్వర స్పందనలో కృషి చేసిన 108 అంబులెన్స్ సేవలు '2025 జూన్–2026 మే' కాలంలో 7,78,799 అత్యవసర పరిస్థితులలో అందుబాటులో ఉండాయి.

సకాలంలో స్పందన ద్వారా లక్షలమంది ప్రాణాలను కాపాడిన ఈ సేవలు ముఖ్యంగా రోడ్డు ప్రమాద బాధితులు, గర్భిణీలు, గుండె సంబంధిత అత్యవసర పరిస్థితులలో కీలక పాత్ర పోషించాయి.

1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య సహాయం.

1,05,786 మంది గర్భిణీలకు 108 సేవల ద్వారా సత్వర వైద్య సాయం.

45,951 మంది గుండె జబ్బుల కేసుల్లో అత్యవసర వైద్యం అందించబడింది.

కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు సాంకేతికత, శిక్షణ, మరియు సమన్వయంతో ఈ సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతోంది.