www.ntodaynews.com
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 15వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
తెలంగాణ
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి 15వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
NTODAY NEWS: బీబీనగర్ ప్రతినిధి – బాల్ద. భాస్కర్ కురుమ
ఆదివారం కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ విగ్రహానికి 15వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కడెం పాండు మాజీ వార్డ్ సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ... కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు కాడిగల్ల బాబు శివగళ్ళ ఇస్తారి మాజీ సర్పంచ్ MRPS మాజీ మండల అధ్యక్షుడు చిన్నగల్ల అశోక్ దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్ MRPS మాజీ అధ్యక్షుడు కాడిగళ్ళ సురేష్ MRPS ఉపాధ్యక్షుడు చిన్నగల్ల లింగస్వామి MRPS నాయకులు చిన్నగల్ల గణేష్ కాడిగళ్ల భూపాల్ చిన్నగల్ల లక్ష్మీనారాయణ రొంపి శ్రీరాములు ఎడ్ల అశోక్ మంద శ్రీశైలం మంద భాస్కర్ బొడ్డు శివ బాబు చిలకగూడెం బాలరాజ్ బొడ్డు భాస్కర్ మంద ప్రవీణ్ సోపరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube