www.ntodaynews.com
23న పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించబడును
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
23న పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించబడును
పుంగనూరులో సామూహిక ఉపనయనాలు నిర్వహించనున్నట్లు బ్రాహ్మణ సంఘ నాయకులు రామ్మూర్తి తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఆదిశంకరాచార్యుల వారి జయంతిని పురస్కరించుకొని ఈనెల 23 న గురువారం బజారు వీధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. పరిసర ప్రాంత బ్రాహ్మణ కుటుంబ సభ్యులు పాల్గొనాలని కోరారు.