BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి

తెలంగాణ
19 Feb, 2026 - 01:55 PM
102 వీక్షణలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఘనంగా నిర్వహణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి శివారెడ్డి గొల్లప్రోలు బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలు మరియు సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భారత చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. మొఘల్ పాలకులతో వీరోచితంగా పోరాడి, గెరిల్లా యుద్ధ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించిన యోధుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. శివాజీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించారని, ప్రజలకు జవాబుదారితనంతో పాలన సాగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రాధాన్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సత్యనారాయణ, మలిరెడ్డి నారాయణరావు, తంగెళ్ల బాబురావు, ఈపు వెంకటరమణ, తొగరు వెంకటరావు, పోతుల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. #ShivajiMaharaj #ShivajiJayanti #BJP #Gollaprolu #KakinadaDistrict #IndianHistory #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube