BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి

తెలంగాణ
19 Feb, 2026 - 01:55 PM
182 వీక్షణలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఘనంగా నిర్వహణ NTODAY NEWS: కాకినాడ జిల్లా, గొల్లప్రోలు ప్రతినిధి శివారెడ్డి గొల్లప్రోలు బీజేపీ కార్యాలయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతిని ఘనంగా నిర్వహించారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు చిట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శివాజీ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. భారత సంస్కృతి, సాంప్రదాయాలు మరియు సనాతన ధర్మ పరిరక్షణకు ఆయన చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చిట్టా మధు మాట్లాడుతూ, శివాజీ మహారాజ్ భారత చరిత్రలో విశిష్ట స్థానాన్ని సంపాదించిన నాయకుడని పేర్కొన్నారు. మొఘల్ పాలకులతో వీరోచితంగా పోరాడి, గెరిల్లా యుద్ధ విధానాన్ని సమర్థవంతంగా వినియోగించిన యోధుడిగా ఆయన గుర్తింపు పొందారని తెలిపారు. శివాజీ పరిపాలనలో అన్ని వర్గాల వారికి సమాన అవకాశాలు కల్పించారని, ప్రజలకు జవాబుదారితనంతో పాలన సాగించాల్సిన అవసరాన్ని ఆయన ప్రాధాన్యంగా ఉంచారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కర్రి సత్యనారాయణ, మలిరెడ్డి నారాయణరావు, తంగెళ్ల బాబురావు, ఈపు వెంకటరమణ, తొగరు వెంకటరావు, పోతుల వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. #ShivajiMaharaj #ShivajiJayanti #BJP #Gollaprolu #KakinadaDistrict #IndianHistory #CulturalHeritage Follow us on Website Facebook Instagram YouTube