BREAKING
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయండి ​పాఠశాల మైదానంలో సెల్ టవర్ నిర్మాణం నిలిపివేయాలి చనుబండ గ్రామంలో శ్రీరామ్ 9705 మొక్కజొన్న సీడ్స్ రైతుల మెగా సదస్సు రోడ్డు ప్రమాద రహిత సమాజమే లక్ష్యం టియుడబ్ల్యూజే (ఐజేయు) ఆధ్వర్యంలో ఎమ్మార్వో విజయ్ కు సన్మానం చాట్రాయిలో 13 మందికి బైండ్ ఓవర్ కొండవీడు లో నైట్ టెంట్స్ క్యాంపింగ్ ప్రారంభం జగిత్యాలలో కేసీఆర్ భారీ బహిరంగ సభ విత్తనాలు, ఎరువులు మరియు పురుగుమందుల డీలర్ల మీటింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో భారీ మోసం: రూ. 800 కోట్ల కుంభకోణం వెలుగులోకి
www.ntodaynews.com

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 01:59 PM
46 వీక్షణలు

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

ఆసిఫాబాద్, మార్చి 29:

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కీలక మార్పులు చేపట్టింది. పథకం అమలు వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సౌకర్యాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పథకం పేరును “వీబీజీ రామ్ జీ”గా మారుస్తూ, కార్మికులకు లభించే పనిదినాలను పెంచారు. వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.

అక్రమాలను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ద్వారా క్షేత్ర సహాయకుడిని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం, ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత జాబ్ కార్డు జారీ చేయనున్నారు.

ఈ మార్పులతో ఉపాధిహామీ పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.