BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

తెలంగాణ
/ కొమురం భీమ్ ఆసిఫాబాద్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Mar, 2026 - 01:59 PM
124 వీక్షణలు

48 గంటల్లో ఉపాధిహామీ జాబ్ కార్డు

ఆసిఫాబాద్, మార్చి 29:

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో కీలక మార్పులు చేపట్టింది. పథకం అమలు వేగవంతం చేయడంతో పాటు లబ్ధిదారులకు సౌకర్యాలు పెంచే దిశగా నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దరఖాస్తు చేసిన 48 గంటల్లోనే జాబ్ కార్డు జారీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

పథకం పేరును “వీబీజీ రామ్ జీ”గా మారుస్తూ, కార్మికులకు లభించే పనిదినాలను పెంచారు. వేతనాలు సమయానికి చెల్లించేలా చర్యలు తీసుకోవడంతో పాటు ఆలస్యమైతే పరిహారం చెల్లించే విధానాన్ని కూడా అమల్లోకి తీసుకువచ్చారు.

అక్రమాలను అరికట్టేందుకు ఈ-కేవైసీ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఆధార్ కార్డు ద్వారా క్షేత్ర సహాయకుడిని సంప్రదించి ఈ-కేవైసీ పూర్తి చేసిన అనంతరం, ఉన్నతాధికారుల పరిశీలన తర్వాత జాబ్ కార్డు జారీ చేయనున్నారు.

ఈ మార్పులతో ఉపాధిహామీ పథకం మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా అమలవుతుందని అధికారులు పేర్కొన్నారు.