BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం..

అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
09 May, 2026 - 02:47 PM
188 వీక్షణలు

55 మిలియన్లలో ఒకసారి జరిగే అద్భుతం.. సహజంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చిన మహిళ

ఇథియోపియాలోని హరారీ ప్రాంతీయ రాష్ట్రం లో అరుదైన వైద్య సంఘటన చోటుచేసుకుంది. ఒక మహిళ సహజసిద్ధంగా ఐదుగురు పిల్లలకు జన్మనిచ్చి వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది. జన్మించిన శిశువుల్లో నలుగురు అబ్బాయిలు, ఒక అమ్మాయి ఉండగా, తల్లి మరియు పిల్లలంతా ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

వైద్యుల వివరాల ప్రకారం, ఆ మహిళ గత 12 ఏళ్లుగా సంతానం కోసం ఎదురుచూస్తూ వచ్చింది. అయితే ఎలాంటి ఐవీఎఫ్‌ లేదా ఇతర సంతానోత్పత్తి చికిత్సలు తీసుకోకుండానే సహజ గర్భధారణ ద్వారా ఐదుగురు పిల్లలకు జన్మనివ్వడం విశేషంగా మారింది.

సహజంగా ఐదుగురు పిల్లలు పుట్టడం అత్యంత అరుదైన ఘటనగా వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సంఘటన జరిగే అవకాశం సుమారు 55 మిలియన్లలో ఒక్కసారి మాత్రమే ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.