BREAKING
త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు త్వరలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. హక్కుల సాధన కోసం జిల్లాలోని వివిధ మండలాల తహసిల్దారులకు వినతి పత్రం సైబర్ నేరాలు, రహదారి భద్రతపై ముమ్మర ప్రచారం.. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు
www.ntodaynews.com

ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 07:46 PM
51 వీక్షణలు
కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: పుంగనూరు పుంగనూరు మండల పరిధిలోని కరసనపల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు అమర్నాథ్ మాట్లాడుతూ, దేశ పౌరులందరూ భారత రాజ్యాంగాన్ని, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవిస్తూ రాజ్యాంగబద్ధంగా జీవించాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు వెంకటేశ్వర్ రెడ్డి, భాస్కర్, ప్రేమ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో భారత రాజ్యాంగం రూపుదిద్దుకుందని తెలిపారు. నేడు ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యం మరియు పాలనలో భాగస్వామ్యం లభిస్తున్నదంటే అది రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లేనని పేర్కొన్నారు. రాజ్యాంగమే దేశానికి వెన్నెముక అని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపైన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరషా నాగ శంకర్ రెడ్డి, ఉపాధ్యాయులు మల్లిక, ప్రసూన, మనోహర్, రామాంజులు, శ్రీనివాసన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. #RepublicDay #77thRepublicDay #RepublicDay2026 #ConstitutionOfIndia #DrBRAmbedkar #NationalFlag #IndianConstitution #Patriotism #UnityInDiversity #JaiHind #SchoolCelebrations #StudentsParticipation #Punganur Follow us on Website Facebook Instagram YouTube