BREAKING
అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా రెండవ రోజు అడ్మిషన్ల డ్రైవ్ ర్యాలీ ప్రారంభం – మండల విద్యాశాఖ అధికారి బి. సత్యనారాయణ టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన షేక్ కరిముల్లాకు ఘన సన్మానం ఏలూరులో సహజ మరియు సేంద్రియ ఆహార ఉత్పత్తుల మెగా మేళా యువకులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి ​మంచిర్యాలలో నెల రోజుల పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఎండాకాలంలో కూలీల ఆరోగ్యం కాపాడేందుకు మోరంపూడి శ్రీనివాస రావు సూచనలు చాట్రాయి మండల విద్యాశాఖ ఎన్రోల్మెంట్ డ్రైవ్ కరపత్రం ఆవిష్కరణ మాత్రలు వేసుకునేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? చన్నీళ్లా.. వేడినీళ్లా? ఏది బెటర్? బీర్ల అయిలయ్య సవాల్ ను స్వాగతిస్తున్నాం--కల్లూరి రామచంద్రారెడ్డి
www.ntodaynews.com

మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

తెలంగాణ
26 Jan, 2026 - 08:07 PM
255 వీక్షణలు
మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు NTODAY NEWS: బొమ్మలరామారం బొమ్మలరామారం మండలంలోని వివిధ గ్రామాలలో 77వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం రోజున ఘనంగా నిర్వహించారు. మండల తాహసిల్దార్ కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం, గ్రామపంచాయతీ కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలు నిర్వహించారు. తాహసిల్దార్ పి.శ్రీనివాసరావు, ఎంపీడీవో కార్యాలయంలో స్పెషలాఫీసర్ జ్యోతి కుమార్, రాజా త్రివిక్రమ్,వివిధ గ్రామాల నూతన సర్పంచులు గ్రామ పంచాయతీల దగ్గర జాతీయ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలవడానికి భారతరత్న డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సారధ్యంలో రచించబడిన భారత రాజ్యాంగం కీలక పాత్ర పోషించిందన్నారు.1950 జనవరి 26న రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని గుర్తుచేస్తూ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని తెలిపారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాహసిల్దార్ సునీల్ కుమార్,ఎంపీఓ శ్రీమాలిని, పర్యవేక్షకులు జ్ఞాన ప్రకాష్ రెడ్డి, ఆర్ఐ వెంకట్ రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ శోభారాణి,సర్వేయర్ శ్రీనివాస్, ఏ ఆర్ఐ నరేష్ నాయక్, మండల రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు Follow us on Website Facebook Instagram YouTube