BREAKING
అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం అనారోగ్య బాధితుడికి అండగా మంత్రి పార్థసారథి.. రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్. టమోటా ధర 12 రూపాయలు నేటి నుంచి ఏపీలో ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీపెయిడ్ విధానం చిట్యాల ​1వ వార్డులో తాగునీటి విలవిల.. పట్టించుకోని అధికారులు , ప్రజా ప్రతినిధులు ​సింగరేణి అతిథి గృహానికి చేరుకున్న రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు పల్నాడు అభివృద్ధే మనందరి ప్రధాన లక్ష్యం కావాలి: ప్రత్తిపాటి పుల్లారావు బొప్పూడి ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థాన ఇన్‌చార్జ్ ఈవోగా బి. అశోక్ కుమార్ బాధ్యతల స్వీకరణ పసుమర్రు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు యువకులకు తీవ్ర గాయాలు జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల విడుదల.. రూ. 2,728 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం
www.ntodaynews.com

క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

తెలంగాణ
29 Dec, 2025 - 08:23 AM
291 వీక్షణలు

బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం

NTODAY NEWS: హైదరాబాద్ ప్రముఖ వ్యాపారవేత్త మానేపల్లి జ్యువలర్స్ అధినేత మానేపల్లి మురళీ కృష్ణ జన్మదినం సందర్భంగా, భారతీయ జీవిత బీమా ఏజెంట్ కౌటికే విటల్ హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మురళీ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మురళీ కృష్ణ సమీప బంధువైన ప్రియా గోల్డ్ యాజమాని బుక్క శ్రీనివాస్ హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా బుక్క శ్రీనివాస్, కౌటికే విటల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ వంతుగా సంపాదించిన దానిలో కొంతమేర దానం చేయాలని సూచించారు. అడ్వకేట్ మడిపల్లి రవి మాట్లాడుతూ, కౌటికే విటల్ తమ పాలసీదారులకు విశేష సేవలు అందిస్తున్నారని, వారి పాలసీదారుల జన్మదినోత్సవాలను పురస్కరించుకుని క్యాన్సర్ ఆసుపత్రిలో రోగులకు అన్నసంతర్పణం చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. భారతదేశంలో ఉన్న 26 జీవిత బీమా కంపెనీలలో ఇలాంటి సంప్రదాయం ఎక్కడా లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube