BREAKING
మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్. మాధవ నగర్‌లో ప్రణయ చిల్డ్రన్స్ హాస్పిటల్ ప్రారంభం పెట్రోల్ లేదా డీజిల్ బండ్లకు నింపేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన ద్రావిడ విశ్వవిద్యాలయ 29వ వార్షికోత్సవంవిశ్వవిద్యాలయం, కుప్పంలో 29వ వార్షికోత్సవం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లో కేసినవి చిన్ని ప్రజా దర్బార్ కు జననీరాజనం రెవెన్యూ సేవల్లో వేగం–పారదర్శకతకు ప్రాధాన్యం ​లక్షెట్టిపేటలో గ్యాస్ ఏజెన్సీ బాగోతం వామ్మో మట్టి టిప్పర్లు ఇంద్రకీలాద్రిపై ముమ్మరంగా ఎన్ ఐ ఆర్ ఎమ్ శాస్త్రవేత్తలు పరిశీలన ​మంచీర్యాల కలెక్టరేట్‌లో యునైటెడ్ ఫోరం RTI క్యాంపెయిన్ తెలంగాణ క్యాలెండర్ ఆవిష్కరణ టీబీ నిర్ధారణ శిబిరం ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ పంజాల శ్రీనివాస్ గౌడ్.
www.ntodaynews.com

జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం

తెలంగాణ
25 Aug, 2025 - 07:14 PM
265 వీక్షణలు
జీలుగుమిల్లి లో ఘనంగా జరిగిన ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం NTODAY NEWS: రిపోర్టర్ వీరమల్ల శ్రీను ఏలూరు జిల్లా, జీలుగుమిల్లి గ్రామంలో ముత్యాలమ్మ అమ్మవారి సేవా కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా గ్రామస్తులు, భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు తరువాత గ్రామంలో ఉన్న భక్తులకు, స్థానిక ప్రజలకు అన్నదాన కార్యక్రమం జీలుగుమిల్లి జనసేన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఇంటి వద్ద భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గారు పాల్గొని, అన్నదాన కార్యక్రమంలో భక్తులకు స్వయంగా ప్రసాదం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ – “గ్రామాల అభివృద్ధితో పాటు, సాంప్రదాయాలు, ఆచారాలు, దేవతల పట్ల భక్తి భావనతో జరిగే ఈ విధమైన సేవా కార్యక్రమాలు సమాజాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తాయి. భక్తులందరితో కలిసి ముత్యాలమ్మ అమ్మవారి సేవలో పాల్గొనడం నాకు గౌరవంగా భావిస్తున్నాను అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రెసిడెంట్ సంకవల్లి సాయి, జనసేన సీనియర్ నాయకులు చిర్రి శ్రీను, పసుపులేటి ప్రసాద్, గౌడ సంఘ పెద్దలు ఉలవల ముత్యం, కొప్పుల వెంకటేశ్వరరావు, కొప్పుల దుర్గారావు, నారగాని బుజ్జి,గ్రామ పెద్దలు, యువత, మహిళలు, స్థానిక నాయకులు, కూటమి పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Follow us on Website Facebook Instagram YouTube