జాతీయ SC కమీషన్ సభ్యులు వడ్డే పల్లి రామచందర్ కి వినతిపత్రం అందచేసిన దాసరి సువర్ణ రాజు
NTODAY NEWS: పుంగనూరు రిపోర్టర్ రాఘవేంద్ర రాజు
డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం పనులు పూర్తి చేయాలని
విజయవాడలో ఉన్న డా. బీఆర్ అంబేద్కర్ స్మృతి వనం
కేవలం ఒక విగ్రహం కాదని, ఇది సామాజిక న్యాయం, రాజ్యాంగ విలువలు, కోట్లాది దళితుల ఆశలకు ప్రతీక
కానీ ఈ స్మృతి వనం అర్థాంతరంగా నిలిచిపోయింది.గత ప్రభుత్వం లో ఈ ప్రాజెక్ట్ను Phase-1 మరియు Phase-2గా ప్రకటించింది ఐతే Phase-1 పూర్తయింది.కానీ ప్రజలకు ఉపయోగపడే Phase-2 పనులు పెండింగ్లో ఉన్నాయని,ప్రస్తుత ప్రభుత్వం పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం Phase-2లో పెండింగ్ పనులు 2,000 మందికి సరిపడే కన్వెన్షన్ సెంటర్డా. బీఆర్ అంబేద్కర్ మ్యూజియం ఆడిటోరియం / మల్టీ పర్పస్ హాల్ ఫుడ్ కోర్ట్ & కమర్షియల్ సదుపాయాలు విగ్రహం లోపల లిఫ్ట్ / టాప్ వ్యూ సదుపాయం వందల కోట్ల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ, ఈ పనులు ఇంకా నిలిచిపోయాయని ఆవేదన తెలియజేసారు.
* దళిత సంఘాలు కార్యక్రమాలు నిర్వహించలేకపోతున్నాయి.
* యువతకు అంబేద్కర్ జీవితం తెలుసుకునే మ్యూజియం లేదు.
* రాష్ట్రానికి రావాల్సిన పర్యాటక ఆదాయం కోల్పోతున్నాం.
* అంబేద్కర్ ఆశయాలకు తగిన గౌరవం ఇవ్వబడటం లేదు.
మా డిమాండ్లు
Phase-2 పనులు తక్షణమే ప్రారంభించాలి
స్పష్టమైన టైమ్లైన్ ప్రకటించాలి.
ఈ ప్రాజెక్ట్పై పబ్లిక్ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలన్న అంశాన్ని
జాతీయ SC కమిషన్కు
వినతిపత్రాల ద్వారా తెలియజేయడం జరిగింది.
ఇది జాతీయ అంశం కాబట్టి
ఢిల్లీ మీడియా ద్వారా దేశ ప్రజల దృష్టికి తీసుకువస్తున్నమన్నారు.
డా. బీఆర్ అంబేద్కర్ పేరు మీద ఉన్న స్మృతి వనం
అర్థాంతరంగా ఉండకూడదు
ఇది రాజకీయ అంశం కాదు.
ఇది సామాజిక న్యాయం రాజ్యాంగ గౌరవం.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న
SSD రాష్ట్ర అధ్యక్షులు కంచెర్ల చిట్టిబాబు,సుప్రీమ్ కోర్టు అడ్వకేట్ మొండే మురళి
చిన్న రాయలు,పారా రాఘవేంద్ర అమ్మలదిన్న సుధాకర్ఎన్.ప్రమీల
తలారి నాని,
రెడ్డిబోయిన ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Follow us on
Website
Facebook
Instagram
YouTube