BREAKING
మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన మీ నేస్తం సేవ సంస్థ ఆధ్వర్యంలో రక్తదానం పాత విధానంలోనే ఉపాధి హామీ పథకం కొనసాగించాలి: జయరామయ్య టిట్కో సమీప చెరువులో అక్రమ మట్టి తరలింపు ఆరోపణలు రాజకీయాల్లో మేడా రీ ఎంట్రీ.. వైసీపీలోనే కొనసాగుతారా? లేక కూటమి వైపు చూస్తారా? ఓట్ల తొలగింపుపై తప్పుడు ప్రచారం నమ్మొద్దు: సబ్ కలెక్టర్ సత్యం,ధర్మం,త్యాగానికి నిలువెత్తు రూపం మొహరం - వెలంపల్లి నియోజకవర్గంలో షర్బత్ పంపిణీ చేసిన మాజీ మంత్రి వెలంపల్లి APSAHPC సభ్యుడిగా డాక్టర్ రెడ్డన్న పాస్‌పోర్ట్ ఫీజుల సవరణ.. జూలై 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి చెక్కు బౌన్స్ కేసులో మహిళకు ఏడాది జైలు.. రూ.50 లక్షలు చెల్లించాలని కోర్టు ఆదేశం మొహర్రం సెలవు రోజునూ విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు.. ఏపీఎస్‌పీడీసీఎల్ ప్రకటన
www.ntodaynews.com

ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం.. ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలి చాట్రాయి ఎంపీడీవో బళ్ళా రాజు

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
27 Jun, 2026 - 11:00 AM
16 వీక్షణలు

దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని చాట్రాయి మండలంలోని ప్రతి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండల ఎంపీడీవో బళ్ళా రాజు కోరారు.

0 నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి చిన్నారికి సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బస్‌స్టాండ్లు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పోలియో బూత్‌లలో తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఆయన సూచించారు.

గతంలో పిల్లలకు పోలియో చుక్కలు వేసినా, పల్స్ పోలియో కార్యక్రమంలో మరోసారి చుక్కలు వేయించడం అత్యంత అవసరమని తెలిపారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతి కుటుంబం బాధ్యతగా కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

తల్లిదండ్రులు ఎలాంటి అపోహలకు తావివ్వకుండా తమ చిన్నారులను పోలియో బూత్‌లకు తీసుకువచ్చి చుక్కలు వేయించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి సహకరించాలని ఎంపీడీవో బళ్ళా రాజు విజ్ఞప్తి చేశారు.