BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఆగస్టు 30న నీట్ పీజీ-2026 పరీక్ష.. జులై 21 వరకు దరఖాస్తులకు అవకాశం

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 Jul, 2026 - 02:38 PM
76 వీక్షణలు

జులై 02, 2026: దేశవ్యాప్తంగా పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (పీజీ)-2026 పరీక్షను ఈ ఏడాది ఆగస్టు 30న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్‌బీఈఎంఎస్) అధికారికంగా ప్రకటించింది.

పరీక్షకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ జులై 1 నుంచి ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21 రాత్రి 11.55 గంటల వరకు తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చు. అర్హత కలిగిన విద్యార్థులు చివరి తేదీ కోసం వేచి చూడకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

నీట్ (పీజీ)-2026 ఫలితాలను సెప్టెంబర్ 30లోపు విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇటీవల నిర్వహించిన నీట్ రీ-ఎగ్జామ్ ప్రక్రియ పూర్తికాగా, ఆ పరీక్ష ఫలితాలు కూడా త్వరలో ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

దేశంలోని ఎండీ, ఎంఎస్, పీజీ డిప్లొమా తదితర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నీట్ (పీజీ) స్కోరు అత్యంత కీలకంగా ఉండటంతో, పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా సన్నద్ధం కావాలని విద్యా నిపుణులు సూచిస్తున్నారు. సిలబస్ పునశ్చరణ, మాక్ టెస్టులు, సమయ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వారు పేర్కొంటున్నారు.