BREAKING
యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు రాజకీయాలు, కులాలతో మాకు సంబంధం లేదు.. ఇక్కడితో వదిలేయండి.. వైన్ షాపులు, చెక్ పోస్ట్‌లను ఆకస్మిక తనిఖీ చేసిన ఎక్సైజ్ కమిషనర్ భారత రాజ్యాంగ రక్షకుడు రాహుల్ గాంధీ గర్భిణీ చితాభస్మంలో బయటపడిన కత్తెర.. వైద్యుల నిర్లక్ష్యంపై కుటుంబ సభ్యుల ఆవేదన పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
www.ntodaynews.com

ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ధారావతు. మంగయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:43 PM
30 వీక్షణలు

నూజివీడు పోస్టాఫీస్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏపీ సర్కిల్ జనరల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పోలవరం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న ధారావతు. మంగయ్య, కార్యదర్శిగా వి.వి.ఎస్. అజరయ్య, ట్రెజరర్ గా  నాగేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ ఎన్నికలను ప్రకటించిన ఏపీ సర్కిల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి, ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సర్కిల్ ఏడి జి. శివనాగరాజు రాష్ట్ర సంఘం మరియు నూతన కార్యవర్గానికి పలు సూచనలు, సలహాలు అందించారు.

అలాగే గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్. కృష్ణమూర్తి, నూజివీడు అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి. షణ్ముఖరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నూతన కార్యవర్గ ఎన్నికలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. మంగయ్యకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.