BREAKING
చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త
www.ntodaynews.com

ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ధారావతు. మంగయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:43 PM
163 వీక్షణలు

నూజివీడు పోస్టాఫీస్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏపీ సర్కిల్ జనరల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పోలవరం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న ధారావతు. మంగయ్య, కార్యదర్శిగా వి.వి.ఎస్. అజరయ్య, ట్రెజరర్ గా  నాగేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ ఎన్నికలను ప్రకటించిన ఏపీ సర్కిల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి, ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సర్కిల్ ఏడి జి. శివనాగరాజు రాష్ట్ర సంఘం మరియు నూతన కార్యవర్గానికి పలు సూచనలు, సలహాలు అందించారు.

అలాగే గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్. కృష్ణమూర్తి, నూజివీడు అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి. షణ్ముఖరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నూతన కార్యవర్గ ఎన్నికలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. మంగయ్యకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.