BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ ఉపాధ్యక్షుడిగా ధారావతు. మంగయ్య

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
21 Jun, 2026 - 09:43 PM
187 వీక్షణలు

నూజివీడు పోస్టాఫీస్‌లో నిర్వహించిన ఆల్ ఇండియా గ్రామీణ తపాలా ఉద్యోగుల సంఘం గుడివాడ డివిజన్ నూతన కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. ఏపీ సర్కిల్ జనరల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో గుడివాడ డివిజన్ అధ్యక్షుడిగా ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా పోలవరం పోస్టాఫీసు లో పోస్ట్ మాస్టర్ గా పని చేస్తున్న ధారావతు. మంగయ్య, కార్యదర్శిగా వి.వి.ఎస్. అజరయ్య, ట్రెజరర్ గా  నాగేశ్వరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూతన కార్యవర్గ ఎన్నికలను ప్రకటించిన ఏపీ సర్కిల్ సెక్రటరీ వై. మర్రిరెడ్డి, ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ సర్కిల్ ఏడి జి. శివనాగరాజు రాష్ట్ర సంఘం మరియు నూతన కార్యవర్గానికి పలు సూచనలు, సలహాలు అందించారు.

అలాగే గుడివాడ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్. కృష్ణమూర్తి, నూజివీడు అసిస్టెంట్ సూపరింటెండెంట్ బి. షణ్ముఖరావు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించి, నూతన కార్యవర్గ ఎన్నికలను ఆమోదించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన డి. మంగయ్యకు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.