BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా పదవుల్లో విస్సన్నపేట నాయకులకు స్థానం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
07 Jul, 2026 - 06:35 AM
82 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్‌టీఆర్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్‌గా విస్సన్నపేటకు చెందిన డి.టి. రాజేంద్రప్రసాద్ ఎన్నికయ్యారు. అలాగే జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా పి. శేషయ్య, జిల్లా సెక్రటరీగా ఎం. సరోజినీ దేవి ఎన్నికయ్యారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను ఎన్‌టీఆర్ జిల్లా అధ్యక్షుడు ఎస్. రామమోహనరావు, జిల్లా కార్యదర్శి ఎన్. నారాయణరావు, విస్సన్నపేట యూనిట్ అధ్యక్షుడు ఎన్. సూరిరాజు అభినందించారు. వారి నాయకత్వంలో రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేసి, సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు.