BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి పెద్ద వార్త!

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
24 Mar, 2026 - 10:15 AM
124 వీక్షణలు

ఆంధ్రప్రదేశ్ విద్యారంగానికి పెద్ద వార్త! 

ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో కీలక మార్పులకు దారితీసే నిర్ణయం తీసుకున్నారు. ఏలూరు జిల్లా  కలెక్టర్ కె. వెట్రి సెల్వి ని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది.

ప్రస్తుతం పరిపాలనా అనుభవంతో మంచి గుర్తింపు పొందిన వెట్రి సెల్వి  నియామకం విద్యారంగానికి మరింత దిశానిర్దేశం చేస్తుందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, నాణ్యమైన విద్య అందుబాటులోకి తీసుకురావడం వంటి అంశాల్లో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

ఈ నియామకం ద్వారా రాష్ట్ర విద్యా రంగంలో సంస్కరణలు వేగవంతం అవుతాయని విద్యావేత్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.