www.ntodaynews.com
ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ బస్సుల రద్దు కొరకు నిర్ణయం
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ బస్సుల రద్దు కొరకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో స్లీపర్ బస్సుల రద్దు కొరకు రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 300 కిలోమీటర్లు దాటే ప్రయాణాలకు ప్రైవేటు బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలని, వారి పనితీరును పరిశీలించేందుకు AI ఆధారిత సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆయన స్పష్టం చేశారు.
ఈ చర్యలు రోడ్డు రవాణా సురక్షతను పెంచడమే కాకుండా, ప్రయాణికుల భద్రతను కూడా కాపాడేందుకు అవసరమవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.