BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

ఆన్‌లైన్‌లో భూమి నమోదు లేకున్నా యూరియా అందుబాటులో ఉంటుంది: మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
29 Jul, 2026 - 07:26 PM
34 వీక్షణలు

విస్సన్నపేట, జూలై 29: విస్సన్నపేట మండలం చండ్రుపట్ల గ్రామంలోని ఎరువుల దుకాణాన్ని మండల వ్యవసాయాధికారి జీ. రాజ్యలక్ష్మి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా యూరియా, డీఏపీ ఎరువుల నిల్వలు, విక్రయాల రిజిస్టర్లు పరిశీలించారు.

యూరియా, డీఏపీ విక్రయాలను తప్పనిసరిగా ఏపీఎంఎస్ యాప్ ద్వారానే నిర్వహించాలని, యాప్‌లో నమోదు చేయకుండా విక్రయాలు చేపట్టిన ఎరువుల డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రైతులందరూ ఏపీ ఎయిమ్స్ యాప్‌లో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని సూచించారు. అలాగే ఆన్‌లైన్‌లో భూమి నమోదు లేకపోయిన రైతులు యూరియా కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అలాంటి రైతులు తమ భూ పట్టాతో సంబంధిత రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించి యూరియా పొందవచ్చని మండల వ్యవసాయాధికారి రాజ్యలక్ష్మి వివరించారు.