BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం

ఆంధ్రప్రదేశ్
/ ఏలూరు
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 05:12 AM
63 వీక్షణలు

ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం  --ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపు

చింతలపూడి, ఏప్రిల్ 8

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా చింతలపూడి అర్బన్ హెల్త్ సెంటర్ లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "విజ్ఞానానికి అండగా నిలుద్దాం! ఆరోగ్యం కోసం కలిసి పని చేద్దాం!!" అని నినాదం చేస్తూ, ప్రజలను ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఆరోగ్యం మే మహాభాగ్యం అని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలని ఆయన అన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు సమిష్టిగా పనిచేయాలని, ప్రభుత్వ విధానాలతో ప్రతి ఒక్కరూ సహకరించాలి అని ఆయన పేర్కొన్నారు. అలాగే, ప్రజలు తమ పరిసరాల పరిశుభ్రతను కాపాడుకోవాలని, సామాజిక బాధ్యతగా అవగాహన పెంచుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో పిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ గీత, కూటమి నాయకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశ వర్కర్లు, పిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు.