BREAKING
ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ప్రతి అర్జీకి పరిష్కారం చూపుతూ ప్రజల నమ్మకాన్ని నిలబెడుతున్నాం - MLA బొండా ఉమామహేశ్వరరావు ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ
www.ntodaynews.com

ఆర్య వైశ్య విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పందిరి గీత ప్రమాణ స్వీకారం

తెలంగాణ
/ హైదరాబాద్
13 Jun, 2026 - 06:25 AM
18 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సామాజిక విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా చిట్యాలకు చెందిన పందిరి గీత రమేష్ శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాయపూరి భవానీ ఉమా శేఖర్, అమరావాది లక్ష్మీ నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ప్రస్తుతం చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్న పందిరి గీత, ఇప్పుడు అదనంగా రాష్ట్ర స్థాయి సామాజిక విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సామాజిక వర్గ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు కురిపించారు.