BREAKING
చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్. చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు వైయస్ జగన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన విజయనంద రెడ్డి శక్తి యాప్ పై అవగహన సదస్సు పేపర్ ప్లేట్ల వాడకంని నిషేధించాలన్న మంత్రి పొన్నం ప్రభాకర్.
www.ntodaynews.com

ఆర్య వైశ్య విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా పందిరి గీత ప్రమాణ స్వీకారం

తెలంగాణ
/ హైదరాబాద్
13 Jun, 2026 - 06:25 AM
256 వీక్షణలు

తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య సామాజిక విద్యా కమిటీ రాష్ట్ర చైర్‌పర్సన్‌గా చిట్యాలకు చెందిన పందిరి గీత రమేష్ శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ​ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతలను అప్పగించినందుకు రాయపూరి భవానీ ఉమా శేఖర్, అమరావాది లక్ష్మీ నారాయణలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ​ప్రస్తుతం చిట్యాల మున్సిపల్ చైర్‌పర్సన్‌గా సేవలు అందిస్తున్న పందిరి గీత, ఇప్పుడు అదనంగా రాష్ట్ర స్థాయి సామాజిక విద్యా కమిటీ చైర్‌పర్సన్‌గా పదవీ బాధ్యతలు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సామాజిక వర్గ నేతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ, అభినందనలు కురిపించారు.