BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

గురుదక్షిణగా కారును అందించిన పూర్వ విద్యార్థి.. భావోద్వేగానికి గురిచేసిన ఘటన

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
13 Jun, 2026 - 06:23 AM
104 వీక్షణలు

కర్ణాటక రాష్ట్రం హవేరీ జిల్లా కుమారేశ్వర స్కూల్‌లో ఓ భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. రిటైర్మెంట్‌కు చేరుకున్న ఓ ఉపాధ్యాయుడికి ఆయన పూర్వ విద్యార్థి గురుదక్షిణగా కారు బహుమతిగా అందించాడు.

చిన్న వయసులోనే తండ్రిని కోల్పోయిన నవీన్ అనే బాలుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఆ ఉపాధ్యాయుడు స్వయంగా ఇంటికి వెళ్లి బాలుడిని తిరిగి పాఠశాలలో చేర్పించారు. అంతే కాకుండా అతని చదువుకు నిరంతరం అండగా నిలిచి ఎంటెక్ పూర్తయ్యే వరకు ప్రోత్సహించారు.

తరువాత నవీన్ విదేశాల్లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా స్థిరపడ్డాడు. తన జీవితాన్ని మలిచిన గురువు రిటైర్మెంట్‌కు చేరుకున్నారని తెలిసి స్వదేశానికి వచ్చి, గురుదక్షిణగా కారు అందించాడు.

ఈ కార్యక్రమానికి సుమారు వెయ్యి మంది పూర్వ విద్యార్థులు హాజరై ఉపాధ్యాయుడిని ఘనంగా సత్కరించారు. విద్యార్థుల జీవితాలను మలిచిన ఆ గురువు సేవా భావానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది.