BREAKING
NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన NH-563 మూసివేతపై కోతులనడుమ గ్రామస్తుల ధర్నా వైసీపీ కార్యాలయంలో రాఖీ వేడుకలు కోదాడలో పండగపూట పని కోసం రోజు వారి కూలీల నిరీక్షణ కనకమ్మ పాన్ షాపును ముందస్తు సమాచారం లేకుండా ఖాళీ చేయించిన మున్సిపల్ సిబ్బంది తాగునీరు సాగు నీటి సమస్యలతో వినతి పత్రం డివైడర్‌ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి గాయాలు పార్నపల్లి కిషోర్ ఆధ్వర్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఘనంగా జన్మదిన వేడుకలు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి అంధత్వాన్ని తగ్గిద్దాం – నేత్రదానాన్ని పెంచుదాం నూతన రామాలయ నిర్మాణానికి బీటెక్ రవి శంకుస్థాపన
www.ntodaynews.com

అద్దె భవనాలకు చెక్.. 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 12:40 PM
84 వీక్షణలు

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 4,794 కొత్త అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.193 కోట్లు విడుదల చేసింది. వీటిని వీబీజీ రామ్ జీ పథకానికి అనుసంధానం చేసి నిర్మించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 55,754 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా, వాటిలో 23,407 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కొత్త భవనాల నిర్మాణంతో అద్దె భవనాలపై ఆధారపడే కేంద్రాల సంఖ్య తగ్గి, చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.