www.ntodaynews.com
అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆంధ్రప్రదేశ్
/
అన్నమయ్య
అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
మదనపల్లె మండలం, చెంబకూరు రోడ్డులోని పెంచుపాడు గ్రామం, రెక్కమాను వద్ద శుక్రవారం వేకువ జామున రామసముద్రం నుండి మదనపల్లె కు వస్తున్న ఆర్టీసీ బస్ అదుపు తప్పి పొలాల్లోకి దూసు కెళ్ళింది. అయితే ఎవరికి ఎలాంటి గాయాలూ కాక పోవడంతో తృటిలో ప్రమాదం తప్పిందని స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.