ఏపీ 28 జిల్లాలకు బీజేపీ ఇన్ఛార్జిల నియామకం.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాలకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా ఇన్ఛార్జిలను నియమిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఉత్తర్వులు జారీ చేశారు.
జిల్లాల వారీగా నియమితులైన ఇన్ఛార్జిలు:
• పార్వతీపురం మన్యం – పోలిమేర శ్రీనివాసరావు
• అల్లూరి సీతారామరాజు – పుట్ట గంగయ్య
• పోలవరం – గాడే శ్రీనివాసరావు
• శ్రీకాకుళం – రవీందర్ రెడ్డి మేడపాటి
• విజయనగరం – ఎన్. విజయానంద రెడ్డి
• విశాఖపట్నం – రెడ్డి పావని
• అనకాపల్లి – ఏ.పీ.ఆర్. చౌదరి
• కాకినాడ – ఆకుల శ్రీధర్
• డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ – కరంకి శ్రీనివాస్
• తూర్పు గోదావరి – బుద్ధా లక్ష్మీనారాయణ
• పశ్చిమ గోదావరి – శ్రీదేవి రేలంగి
• ఏలూరు – రామ్ కుమార్ చిలుకూరి
• కృష్ణా – భోగిరెడ్డి ఆదిలక్ష్మి
• ఎన్టీఆర్ – వెంకట సుబ్బారావు నార్ని (తాతాజీ)
• గుంటూరు – వై.వి.ఆర్. మోహన్ (దొరబాబు)
• పల్నాడు – తొగంటి శ్రీనివాస్ (జిల్లా ఇన్ఛార్జి), అవుల నాగేంద్ర కుమార్ యాదవ్ (జిల్లా కో-ఇన్ఛార్జి)
• బాపట్ల – గాజుల వెంకయ్య నాయుడు
• ప్రకాశం – జి. భరత్ కుమార్
• మార్కాపురం – కొక్కెర శ్రీనివాస్ యాదవ్
• ఎస్పీఎస్ఆర్ నెల్లూరు – చంద్రశేఖర్ భీమినేని
• తిరుపతి – పి.వి. కృష్ణారెడ్డి
• చిత్తూరు – కె.వి. లక్ష్మీనారాయణ రెడ్డి
• అన్నమయ్య – టి.డి. వరప్రసాద్
• కడప – కొల్లా చిట్టిబాబు
• శ్రీ సత్యసాయి – కునిగిరి నీలకంఠ
• అనంతపురం – బెస్త చంద్రప్ప
• కర్నూలు – సందిరెడ్డి శ్రీనివాసులు
• నంద్యాల – పి.డి. పార్థసారథి (జిల్లా ఇన్ఛార్జి), అంబిలి కాశీ విశ్వనాథ్ (జిల్లా కో-ఇన్ఛార్జి).
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ బలోపేతం, సంస్థాగత కార్యక్రమాల సమన్వయం, జిల్లా స్థాయి కార్యకలాపాల పర్యవేక్షణ లక్ష్యంగా ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.