BREAKING
​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు ​ప్రధాని మోడీపై ఖర్గే వ్యాఖ్యలు అప్రజాస్వామికం ఏలూరు జిల్లాలో ట్రక్ షీట్ల కొరత ​మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సిఐటియు అర్హత ఉన్న వారికి అండగా ప్రభుత్వం ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు పోతనపల్లి గ్రామంలో నాటు సారా వ్యాపారం పై సోదాలు అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషకాహారాలను సద్వినియోగం చేసుకోవాలి రమణక్కపేట లో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ 57వ వార్షికోత్సవం ఆర్టీసీ సమ్మెతో పురుషులకూ ఉచిత ప్రయాణం పలాస: సిపిఐ ఎంఎల్ లిబరేషన్ బహిరంగ సభలో హరినాథ్ విపరీతంగా విమర్శలు
www.ntodaynews.com

ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
23 Apr, 2026 - 05:41 PM
17 వీక్షణలు

ఏపీ లో పాఠశాలలకు 24 నుండి వేసవి సెలవులు 

అమరావతి: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 24 నుంచి వేసవి సెలవులు ప్రకటించింది. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ సెలవులు అకడమిక్ కేలండర్ ప్రకారం జారీ చేయబడ్డాయి.

వేసవి సెలవుల్లో ఎండ తీవ్రత, చెరువులు, కాలువల వద్ద జరిగే ప్రమాదాల నివారణకు సంబంధించి జిల్లా విద్యాధికారులకు పలు సూచనలు ఇవ్వబడినట్లు విద్యాశాఖ ప్రకటించింది.

ప్రతీ విద్యా సంవత్సరం ముగింపు రోజున వరకు అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచన ఇచ్చింది.

విద్యార్థులకు, పెద్దల పర్యవేక్షణ లేకుండా కాలువలు, చెరువులు, నదులు, బావుల వద్దకు వెళ్లకుండా ఉండాలని, అలాగే మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల వరకు ఎండలో బయట తిరగకుండా ఉండాలని సూచించింది.

పాఠశాల నోటీసు బోర్డులపై భద్రతా నియమాలను ప్రదర్శించాలనీ, తల్లిదండ్రులకు కూడా సూచనలు ఇవ్వాలని, పిల్లలపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా చూడాలని విద్యాశాఖ సూచించింది.