BREAKING
మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు మర్రిబంధం ఆర్సీఎం చర్చికి బొట్టు లక్ష్మణరావు అండ.. ప్రజలకు చెప్పేదాన్ని ముందుగా తానే ఆచరించే నాయకుడు పవన్ కళ్యాణ్ వివాదాస్పద ఎస్సై హరిప్రసాద్‌కు షాక్‌.. సర్వీస్ నుంచి డిస్మిస్‌..! బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి అగ్రిగోల్డ్ బాధితులకు గుడ్‌న్యూస్.. 6 నెలల్లో న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం..! ఇదేం గాలి దుమారం బాబోయ్.. గాల్లోకి ఎగిరిపోయిన వ్యక్తి.. షాద్‌నగర్ సర్కారు దవాఖానలో ఘోర నిర్లక్ష్యం.. కాన్పు తర్వాత కడుపులోనే సర్జికల్ ప్యాడ్..! కన్నతల్లే కసాయిగా మారిన ఘటన.. మెదక్‌లో శిశువు విక్రయం కలకలం దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ మెరుపుదాడి..! సింగరేణికి కొత్త కళ.. 9 కొత్త గనుల ప్రారంభానికి కసరత్తు
www.ntodaynews.com

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:42 PM
19 వీక్షణలు

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రానికి మొత్తం రూ.3,797 కోట్లు అందాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధిగా నమోదైంది.

సెటిల్మెంట్‌కు ముందు రాష్ట్ర ఆదాయం రూ.1,602 కోట్లుగా ఉండగా, సెటిల్మెంట్ అనంతరం అదనంగా రూ.2,195 కోట్లు చేరి మొత్తం ఆదాయం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాల ఆదాయం సగటున 40 శాతం పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి ఆ స్థాయికి కొద్దిగా తగ్గుగా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,42,702 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 8.7 శాతం అధికం. రిఫండ్లు రూ.31,793 కోట్లు తీసివేస్తే, నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,10,909 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది కంటే 7.3 శాతం ఎక్కువ.