BREAKING
గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు గొల్లప్రోలులో పశువుల అక్రమ రవాణాపై పోలీసుల దాడి.. 12 ఎద్దులు స్వాధీనం గొల్లప్రోలులో కాల్వల ఆక్రమణలపై ఆందోళన.. డ్రైనేజీ వ్యవస్థకు ముప్పు? ప్రజల సమస్యలపై శాఖాధిపతులు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఉపాధి హామీ పథకంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఊరట.. 90 రోజుల ఉపాధి అవకాశం భారత్‌కు పాకిస్తాన్ హెచ్చరికలు.. మళ్లీ పెరుగుతున్న ఉద్రిక్తత యావత్ ప్రపంచానికి యోగాను అందించిన విశ్వగురువు భారతదేశం! ​డ్రైవర్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం.. క్షణాల్లో బూడిదైన ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు కాకినాడ ప్రెస్ క్లబ్ సభ్యుల సంక్షేమమే మా ధ్యేయం: అధ్యక్షులు అచ్యుత రామారావు గొల్లప్రోలులో నాటు సారా విక్రేత అరెస్ట్.. 5 లీటర్ల సారా స్వాధీనం స్నేహితుడి కుటుంబానికి అండగా సిరిపురం పదవ తరగతి పూర్వ విద్యార్థులు
www.ntodaynews.com

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఆంధ్రప్రదేశ్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
02 May, 2026 - 12:42 PM
52 వీక్షణలు

ఏపీకి జీఎస్టీ ఆదాయం రూ.3,797 కోట్లు – 38% వృద్ధి నమోదు

ఏప్రిల్ నెలలో ఆంధ్రప్రదేశ్‌కు జీఎస్టీ ఆదాయం గణనీయంగా పెరిగింది. ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రానికి మొత్తం రూ.3,797 కోట్లు అందాయి. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఇది 38 శాతం వృద్ధిగా నమోదైంది.

సెటిల్మెంట్‌కు ముందు రాష్ట్ర ఆదాయం రూ.1,602 కోట్లుగా ఉండగా, సెటిల్మెంట్ అనంతరం అదనంగా రూ.2,195 కోట్లు చేరి మొత్తం ఆదాయం పెరిగింది. దేశవ్యాప్తంగా ఎస్‌జీఎస్టీ సెటిల్మెంట్ తర్వాత రాష్ట్రాల ఆదాయం సగటున 40 శాతం పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో వృద్ధి ఆ స్థాయికి కొద్దిగా తగ్గుగా ఉంది.

ఇక దేశవ్యాప్తంగా చూస్తే, ఏప్రిల్ నెలలో స్థూల జీఎస్టీ వసూళ్లు రూ.2,42,702 కోట్లకు చేరుకున్నాయి. ఇది గత ఏడాది ఏప్రిల్‌తో పోలిస్తే 8.7 శాతం అధికం. రిఫండ్లు రూ.31,793 కోట్లు తీసివేస్తే, నికర జీఎస్టీ వసూళ్లు రూ.2,10,909 కోట్లుగా నమోదయ్యాయి. ఇది గత ఏడాది కంటే 7.3 శాతం ఎక్కువ.