BREAKING
విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి
www.ntodaynews.com

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
12 Apr, 2026 - 09:40 PM
85 వీక్షణలు

ఏపీలో ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే?.. ఆ ఒక్క కారణంతోనే కాస్త ఆలస్యంగా!

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఎప్పుడనే చర్చ జరుగుతోంది.. ఓ వైపు తెలంగాణలో ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదలవుతుండటంతో.. ఏపీలో విద్యార్థులు కూడా రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు.

ఇప్పటికే మూల్యాంకనం (వాల్యూషన్) ప్రక్రియ పూర్తి చేయగా.. ప్రస్తుతం ఫలితాలను విడుదల చేసేందుకు అవసరమైన కసరత్తు చేస్తున్నారు. ఈ నెల 16నాటికి ఇంటర్‌ ఫలితాలకు సంబంధించిన ప్రాసెస్ మొత్తం పూర్తయ్యే అవకాశం ఉంది అంటున్నారు.

ఏపీ ఇంటర్ బోర్డు అన్నీ కుదిరితే ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ పరీక్షల ఫలితాలను ఈ నెల 18 లేదా 19 తేదీల్లో విడుదల చేసే అవకాశం ఉంది అంటున్నారు. ఆ దిశగా ఇంటర్మీడియట్‌ విద్యా మండలి కసరత్తు చేస్తోంది. ఏపీలో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 23 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్‌కు సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు.. అందుకే పరీక్షల నిర్వహణకు నెల సమయం పట్టిందని.. అందుకే మూల్యాంకనానికి కొంత ఆలస్యం జరిగింది అంటున్నారు. అందుకే ఫలితాలు కాస్త ఆలస్యం అయ్యాయంటున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై అధికారికంగా క్లారిటీ ఇస్తుంది అంటున్నారు.