www.ntodaynews.com
ఏపీలో వాతావరణ అప్డేట్:
ఆంధ్రప్రదేశ్
నేడు (జూన్ 7) మరియు రేపు (జూన్ 8) కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ప్రభావిత జిల్లాలు:
పల్నాడు
మార్కాపురం
కర్నూలు
అనంతపురం
శ్రీసత్యసాయి
ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశముంది. పిడుగులు, గాలి తీవ్రత కారణంగా జాగ్రత్త అవసరం.
వాతావరణ అధికారులు సలహా: వర్షాల్లో బయటికి వెళ్ళేప్పుడు జాగ్రత్తగా ఉండడం, అవసరంలేని ప్రయాణాలు నివారించడం మంచిది.