www.ntodaynews.com
అగ్నిప్రమాద బాధితులకు పరామర్శించిన బీఆర్ఎస్ నేతలు
తెలంగాణ
/
నల్గొండ
/
చిట్యాల
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో రెండో వార్డులో జరిగిన సాక్షాత్తు అగ్ని ప్రమాదానికి గురైన బాధిత కుటుంబానికి వార్డ్ కౌన్సిలర్ షబానాసిన్ తోపాటు బిఆర్ఎస్ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాధిత కుటుంబానికి అండగా ఉంటామని , ప్రభుత్వం నుంచి నష్టపరిహారాన్ని వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు బొబ్బిలి శివశంకర్ రెడ్డి, ఆగు అశోక్ యాదవ్, రావుల వెంకన్న , మాసపల్లి వెంకన్న,, గౌస్ పాషా, షేక్ సుల్తాన్, తదితరులు పాల్గొన్నారు...