BREAKING
10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు 10వ తరగతి మరియు ఇంటర్ - మెరిట్ యాదవ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు. స్థానిక సంస్థల ఎన్నికల్లో చారిత్రాత్మక విజయమే మన లక్ష్యం! కుప్పంలో ఘనంగా అవెంజర్స్ జిమ్ 5కే రన్ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
www.ntodaynews.com

ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం

తెలంగాణ
/ నల్గొండ / నకిరేకల్
Reporter
కూనురు మధు నల్గొండ జిల్లా ప్రతినిధి
03 Jun, 2026 - 06:13 PM
181 వీక్షణలు

ఐజెయూ నల్లగొండ జిల్లా కమిటీలో చిట్యాల జర్నలిస్టులకు స్థానం

తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఐ జె యు) నల్లగొండ జిల్లా  నూతన కార్యవర్గం ఎన్నిక నకిరేకల్ నియోజక వర్గ కేంద్రం లో బుధవారం జరిగింది. ఈ కార్యవర్గం లోకి  చిట్యాల కు చెందిన ఇరువురు సీనియర్ జర్నలిస్టులను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 

జిల్లా నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణలు ప్రకటించారు. జిల్లా ఉపాధ్యక్షులుగా చిట్యాల కు చెందిన ఏళ్ల బయన్న, సహాయ కార్యదర్శిగా పెద్ది నరేందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో వీరు జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షునిగా, సహాయ కార్యదర్శిగా పనిచేయడం జరిగింది. ఎన్నికైన వీరికి పలువురు అభినందనలు తెలియజేశారు.