BREAKING
రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం! రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన తెలుగుదేశం పార్టీ. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యత తెలుగు మహిళా అధికార ప్రతినిధిగా తోట వెంకట పద్మావతి ప్రియుడితో కలిసి భర్తను చంపించిన భార్య అరెస్ట్ పసుమర్రులో స్కూల్స్ ప్రహరీ గోడల ప్రారంభోత్సవం నరసరావుపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు తొలగని ఇక్కట్లు.. సీఐ చిన్నమల్లయ్యను చిలకలూరిపేట కోర్టులో హాజరుపరిచిన పోలీసులు గడియార స్తంభం–మండి రోడ్డు అనుసంధాన రహదారి నిర్మాణానికి వినతి జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ ఖరారు ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వేడి.. జూలై నుంచి ఎన్నికల ప్రక్రియకు అవకాశం!
www.ntodaynews.com

అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం

ఆంధ్రప్రదేశ్
/ ఎన్టీఆర్
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
20 Mar, 2026 - 09:40 PM
55 వీక్షణలు

అకాల వర్షాలతో మొక్కజొన్న పంట నష్టం  ఎకరాకు రూ.20 వేల పరిహారం ఇవ్వాలి: రైతు, కౌలు సంఘాలు

వత్సవాయి, మార్చి 20:

వత్సవాయి మండలంలోని పోలంపల్లి, పెంటలేవారిగూడెం, డబ్బకుపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా మొక్కజొన్న పంట తీవ్రంగా దెబ్బతిన్నది. నేలకొరిగిన పంటలను రైతు, కౌలు రైతుల సంఘాల నాయకులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్ మాట్లాడుతూ, అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం తక్షణమే ఎకరాకు రూ.20 వేల చొప్పున పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు.

రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు టి. రమేష్, కే. వెంకటేశ్వర్లు, జి. కృష్ణా, వై. వెంకటరత్నం, ఎ. మల్లికార్జునరావు, రైతులు కనకయ్య, గోపాలరావు, కె. శ్రీనివాసరావు, పి. జగన్నాధం, సీఐటీయూ నాయకుడు బి. రాము తదితరులు పాల్గొన్నారు.