BREAKING
వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి వెంకట్రావుపేటలో గ్రామ సభ – అభివృద్ధి పనులపై చర్చ వైయస్ జగన్ కర్నూలు పర్యటనపై పోలీసుల స్పష్టత గంజాయి సమాచారానికి రూ.5 వేల నగదు బహుమతి వరంగల్ ఎంజీఎం హాస్పటల్లో కుక్కల విహారం పట్టించుకోని ఆరోగ్య శాఖ ఎల్కతుర్తి సీఐ పులి రమేష్ ప్రజలకు సూచన వారానికి 5 రోజుల బ్యాంకింగ్ అమలు చేయాలి: ఉద్యోగుల డిమాండ్ డ్రగ్స్ వద్దు బ్రో.. యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి బీఆర్ఎస్ కాంగ్రెస్, నేతల వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ కార్యకర్తలు ఘనంగా శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు జేసీబీతో ఇల్లు కూల్చివేతపై సమగ్ర విచారణ జరపాలి
www.ntodaynews.com

అక్రమ సంబంధం.. రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ ఆశ.. భర్త హత్య.. కూతురు చర్యతో తల్లి ఆత్మహత్య

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
22 Jun, 2026 - 03:10 PM
192 వీక్షణలు

 కర్ణాటకలోని బెళగావి జిల్లాలో సంచలనం రేపిన ఘటనలో, రిటైర్డ్ జవాన్ సందీప్ మంజరగి హత్య కేసులో నిందితురాలిగా ఉన్న భార్య సుమ, ఆమె ప్రియుడు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు.

పోలీసుల వివరాల ప్రకారం, భర్త వద్ద పనిచేసే యువకునితో సుమ అక్రమ సంబంధం పెట్టుకుని, భర్త పేరుపై ఉన్న రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ నగదు కోసం సెలైన్‌లో విషం ఎక్కించి హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ ఘటనతో కుటుంబం తీవ్ర అపకీర్తి పాలవడంతో, సుమ తల్లి మహాదేవి తీవ్ర మనోవేదనకు గురైంది. కూతురు వ్యవహారంపై గ్రామంలో చర్చలు జరుగుతుండటంతో మానసికంగా కుంగిపోయిన ఆమె, హుక్కేరి తాలూకాలోని ఘోడగేరి గ్రామంలోని తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కుటుంబాన్ని కుదిపేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.