BREAKING
చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు చిత్తూరులో అఖిల భారత యాదవ మహాసంఘం కార్యవర్గ సమావేశం శ్రీశైల దేవస్థానంకి లక్కతో కూడిన బంగారు గోపుర కలశం సమర్పించిన కర్ణాటక దేవదుర్గ భక్తులు. రోడ్డు పక్కన ప్రమాదకర పరిస్థితులు గ్రానైట్ వ్యర్ధాలు చిత్తూరులో జాడ లేని చినుకు మిస్సింగ్ వ్యక్తి కుటుంబ చెంతకు చేర్చిన పోలీసులు ఘనంగా వరలక్ష్మీ వ్రతాలు జరుపుకున్న క్రిష్టారెడ్డిపేట ప్రజలు కారులో యువతి మృతదేహం.. ఆధార్‌తో గుర్తింపు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేను కలిసిన జిల్లా యాదవ సంఘం నాయకులు ఎల్కతుర్తి: కారులో యువతి మృతదేహం, ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్‌కు బెయిల్ మంజూరు
www.ntodaynews.com

అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం నేడు

అంతర్జాతీయం అంతర్జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
04 Jul, 2026 - 12:46 PM
80 వీక్షణలు

ప్రతి సంవత్సరం జూలై 4న అమెరికా సంయుక్త రాష్ట్రాలు తమ స్వాతంత్ర్య దినోత్సవాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటాయి. 1776 జూలై 4న బ్రిటిష్ పాలన నుంచి స్వేచ్ఛను ప్రకటిస్తూ అమెరికా చరిత్రలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.

బ్రిటిష్ పార్లమెంట్ విధించిన అన్యాయమైన పన్నులు, అణచివేత విధానాలకు వ్యతిరేకంగా అమెరికాలోని 13 కాలనీలు తిరుగుబాటు చేశాయి. ఫ్రాన్స్ సహకారంతో జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం అమెరికా చరిత్రలో కీలక మలుపుగా నిలిచింది.

1776 జూలై 4న రెండవ కాంటినెంటల్ కాంగ్రెస్, రూపొందించిన స్వాతంత్ర్య ప్రకటనను అధికారికంగా ఆమోదించింది. అనంతరం 1783లో జరిగిన ద్వారా బ్రిటన్ అమెరికా స్వాతంత్ర్యాన్ని అధికారికంగా గుర్తించింది.

ఈ చారిత్రక ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి ఏడాది అమెరికన్లు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి బార్బెక్యూ విందులు, కవాతులు, సంగీత కార్యక్రమాలు, జాతీయ జెండా ప్రదర్శనలు, రాత్రివేళ బాణసంచా ప్రదర్శనలతో స్వాతంత్ర్య దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు.