BREAKING
ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం ఒక రోడ్డు ప్రమాదం మూడు కుటుంబాల్లో విషాదం బీర్ల ఐలయ్యపై అనుచిత వ్యాఖ్యలు జిల్లా ప్రజలకు వాతావరణ హెచ్చరిక ఏలూరు-జంగారెడ్డిగూడెం ప్రధాన రహదారి నిర్మాణపు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి పునర్విభజన - మహిళా రిజర్వేషన్ బిల్లుపై సిపిఐ ఎంఎల్ లిబరేషన్ విమర్శలు శంఖంపల్లి గ్రామంలో విషాదం.. విద్యుత్ షాక్‌తో యువకుడు మృతి జలధార పనులు నాణ్యతతో పూర్తి చేయాలి: కలెక్టర్ ​మంచిర్యాలలో బీజేపీ పార్టీ బలోపేతమే లక్ష్యంగా దిశానిర్దేశం కస్తూరిబా పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశం
www.ntodaynews.com

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:32 PM
17 వీక్షణలు

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం  విజయం - భూమా అఖిల ప్రియా రెడ్డి - 

భూమా Algorithm రెడ్డి -ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం, 2026కు  రాష్ట్రపతి  ఆమోదం లభించిన మంగళవారం మన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి. ఈ చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్‌తో అమరావతిని మన ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, అమరావతి నిర్మాణమే తన శ్వాసగా భావించి అలుపెరగని పోరాటం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గెలుపులో తమ వంతు కృషి చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలకు మరియు పార్లమెంటులో మన గళానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

ముఖ్యంగా, ఐదు ఏళ్ల పాటు అణచివేతకు గురైనా, మొక్కవోని ధైర్యంతో పోరాడిన అమరావతి రైతన్నలకు ఈ విజయం అంకితం. వారి త్యాగాలు, కన్నీళ్లు మంగళవారం చారిత్రాత్మక విజయానికి పునాదులయ్యాయి. ముఖ్యమంత్రి  దూరదృష్టితో, కూటమి ప్రభుత్వ సంకల్పంతో అమరావతిని ప్రపంచ దేశాలు అబ్బురపడే రీతిలో నిర్మించుకుంటాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం!