BREAKING
MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు MRP కన్నా ఎక్కువ డబ్బులు అడిగితే కింద ఉన్న నెంబర్లకు కాల్ చేసి చెప్పండి ఒంటరి మహిళపై అత్యాచారం ఇద్దరు అన్నదమ్ముల అరెస్ట్ ప్రకాశం జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన రేపు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం ప్రజా గ్రీవెన్స్ కార్యక్రమం అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య కొండవీడులో ప్రపంచ పర్యావరణ దినోత్సవం జాతీయ రహదారిపై నిలిచిపోయిన ఏపీఎస్ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు చిలకలూరిపేట స్థానిక రైతు బజార్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేవవరంలో మొక్కల నాటకం పసుమరు గ్రామంలో హెచ్‌ఐవీ, సుఖవ్యాధులపై అవగాహన సదస్సు
www.ntodaynews.com

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:32 PM
40 వీక్షణలు

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం  విజయం - భూమా అఖిల ప్రియా రెడ్డి - 

భూమా Algorithm రెడ్డి -ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం, 2026కు  రాష్ట్రపతి  ఆమోదం లభించిన మంగళవారం మన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి. ఈ చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్‌తో అమరావతిని మన ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, అమరావతి నిర్మాణమే తన శ్వాసగా భావించి అలుపెరగని పోరాటం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గెలుపులో తమ వంతు కృషి చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలకు మరియు పార్లమెంటులో మన గళానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

ముఖ్యంగా, ఐదు ఏళ్ల పాటు అణచివేతకు గురైనా, మొక్కవోని ధైర్యంతో పోరాడిన అమరావతి రైతన్నలకు ఈ విజయం అంకితం. వారి త్యాగాలు, కన్నీళ్లు మంగళవారం చారిత్రాత్మక విజయానికి పునాదులయ్యాయి. ముఖ్యమంత్రి  దూరదృష్టితో, కూటమి ప్రభుత్వ సంకల్పంతో అమరావతిని ప్రపంచ దేశాలు అబ్బురపడే రీతిలో నిర్మించుకుంటాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం!