BREAKING
సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత సంక్షేమ బోర్డు కార్యాలయం ముట్టడించిన భవన నిర్మాణ కార్మికులు.. నిధుల మళ్లింపుపై సీఐటీయూ ఆందోళన వొక్కలిగ సమాజాన్ని కేంద్ర OBC జాబితాలో చేర్చాలని కేంద్ర మంత్రికి వినతి చిలకలూరిపేటలో SBI రికవరీ ఏజెంట్ల వేధింపులపై ఆందోళన.. రజక వృత్తిదారుల రక్షణ చట్టం వెంటనే తీసుకురావాలి: TRVS రాష్ట్ర కమిటీ డిమాండ్ సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత
www.ntodaynews.com

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం విజయం

ఆంధ్రప్రదేశ్
/ నంద్యాల
Reporter
యామనూరి మల్లికార్జున నంద్యాల జిల్లా ప్రతినిధి
07 Apr, 2026 - 12:32 PM
82 వీక్షణలు

అమరావతి రాజధాని ఆంధ్రుల ఆత్మగౌరవం  విజయం - భూమా అఖిల ప్రియా రెడ్డి - 

భూమా Algorithm రెడ్డి -ఆంధ్రప్రదేశ్ పునర్విభజన (సవరణ) చట్టం, 2026కు  రాష్ట్రపతి  ఆమోదం లభించిన మంగళవారం మన రాష్ట్ర చరిత్రలో అత్యంత కీలకమైన మైలురాయి. ఈ చారిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్‌తో అమరావతిని మన ఏకైక రాజధానిగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. మన రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం తపించే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, అమరావతి నిర్మాణమే తన శ్వాసగా భావించి అలుపెరగని పోరాటం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ గెలుపులో తమ వంతు కృషి చేసిన కూటమి ప్రభుత్వ పెద్దలకు మరియు పార్లమెంటులో మన గళానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.

ముఖ్యంగా, ఐదు ఏళ్ల పాటు అణచివేతకు గురైనా, మొక్కవోని ధైర్యంతో పోరాడిన అమరావతి రైతన్నలకు ఈ విజయం అంకితం. వారి త్యాగాలు, కన్నీళ్లు మంగళవారం చారిత్రాత్మక విజయానికి పునాదులయ్యాయి. ముఖ్యమంత్రి  దూరదృష్టితో, కూటమి ప్రభుత్వ సంకల్పంతో అమరావతిని ప్రపంచ దేశాలు అబ్బురపడే రీతిలో నిర్మించుకుంటాం. ఇది ఆంధ్రుల ఆత్మగౌరవ విజయం!