www.ntodaynews.com
అమరావతిలో మరో క్యాంపస్.. బెడ్ఫోర్డ్ స్కూల్
ఆంధ్రప్రదేశ్
/
ఆంధ్రప్రదేశ్
/
గుంటూరు
బ్రిటన్కు చెందిన ప్రముఖ విద్యాసంస్థ ‘బెడ్ఫోర్డ్ స్కూల్’కు అమరావతిలో 8 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఇది యూకేలో ఉన్న అత్యంత పురాతన పాఠశాలల్లో ఒకటి. ప్రస్తుతం ఈ స్కూల్ను ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు క్యాంపస్లు మాత్రమే ఉన్నాయి. ఒకటి బ్రిటన్లోని బెడ్ఫోర్డ్లో ఉండగా, మరొకటి మన దేశంలోని మెహౌలీలో ఉంది. ఇప్పుడు మూడో క్యాంపస్ను ఏపీ రాజధాని అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్నారు.
#Sivanagendra #Ntodaynews #Guntur #Pressreporter