అంబేద్కర్ గారి విగ్రహానికి 47వ వారం జ్ఙానమాల కార్యక్రమం.
కొండమడుగు గ్రామంలో ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి విగ్రహానికి 47వ వారం జ్ఙనమాల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొండమడుగు హై స్కూల్ 10 వ తరగతి నుండి 600/521 మొదటి స్థానం సాధించిన md ఖాజా నిజాముద్దీన్డా క్టర్ బిఆర్ అంబేడ్కర్ గారి ఆలోచన విదానాన్ని ఆశయాలను ప్రజల్లోకి తీసుకొనివెల్లడానికి ఈ జ్ఙనమాల కార్యక్రమం ఎంతగానో ఉపయోగ పడుతుందని నేటీ యువత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను అనుసరించి ఉన్నత చదువులు చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని తెలియజేశారు అంబేద్కర్ గారు తన యొక్క జ్ఙానంతో ప్రపంచ మేధావిగా గుర్తింపు పొందారు అన్నారు నేటి యువత మహనీయుల అడుగు జాడల్లో నడవాలని అన్నారు . ప్రజలందరూ ఈ జ్ఙానమాల కార్యక్రమంలో ప్రతి ఆదివారం పాల్గొనాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కొండమడుగు ఎంఆర్పిఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు వార్డు సభ్యులు కాడిగళ్ల బాబురావు గారు, కొండమడుగు , వార్డు సభ్యులు , బొడ్డు రజిత భాస్కర్ కడెం అశోక్ మాజీ సర్పంచ్ శివగళ్ల ఇస్తరి, దేవస్థానం మాజీ చైర్మన్ భూషపాక మల్లేష్, MRPS గ్రామ శాఖ ఉపాధ్యక్షులు చిన్నగల్ల లింగస్వామి, మంద భూపాల్, బొడ్డు శివ బాబు, బండారి యాదగిరి,కొమ్ము భాస్కర్, మోటె మహేష్, నజీర్ , ఏర్పుల సుక్కయ్య, కడెం నరసింహ తదుపరులు పాల్గొన్నారు.