BREAKING
thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి thumb రజకుల రక్షణ చట్టంకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం thumb సంగారెడ్డి జిల్లాలో క్యాబ్ డ్రైవర్ దారుణ హత్య thumb కోతులనడుమ గ్రామానికి దారి చూపాలి.. బ్రిడ్జి నిర్మించాలని ప్రజల ఆందోళన thumb గురువాయూర్ శ్రీకృష్ణుడిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్ thumb బ్రిక్స్ సదస్సులో మోదీ–జిన్‌పింగ్ భేటీపై ఆసక్తి. thumb కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అనకాపల్లిలో మెగా క్యాండిల్ ర్యాలీ thumb ఎంపీ మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలలో వె ల్లువెత్తిన అభిమానుల సందడి: thumb మునగపాక మండలం లో గణేష్ ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరి thumb మునగపాకలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ thumb పెన్షన గడువు పెంచాలి : ప్రభుత్వానికి విన్నతి
Date of Publish : 30 July 2026, 01:23 am
Posted by : ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు

అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 01:23 AM
33 వీక్షణలు

అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...

అన్నమయ్య జిల్లా.

 చౌడేపల్లి.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి కి చెందిన వడిగల వెంకట్రమణ కుమారుడు గంగాధర్ (45) చిన్నయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 మృతుడి బంధువుల కథనం ప్రకారం మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుంచి మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని, గత రెండుమూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి ఇంటికొచ్చామన్నారు.

మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చుట్టుప్రక్కల వెతికిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బుదవారం ఉదయాన్నే పెద్దయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకునిఉన్నట్లు ఆటుగా వెళ్తున్నవారు తెలియజేయడంతో వెళ్ళి చూడగా గంగాధర్ అని తెలుసు కొని పోలీసులకు సమాచారం అందిచారు.

సమాచారం అందిన వెంటనే పోలీసూలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు.