BREAKING
గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన. గురు పౌర్ణమి మహోత్సవాలు శిరిడి సాయిబాబా చిత్రపటానికి పూలమాలవేసి ఊరేగింపు తక్కళ్లపహాడ్ గ్రామ సభ – జల సిరి కార్యక్రమం విజయవంతం శ్రీశైల దేవస్థాన 9వ ధర్మకర్తల మండలి సమావేషం. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, ర్యాలీ నిర్వహణ గణపవరంలో ఘనంగా జరిగిన నియోజకవర్గ స్థాయి అమరావతి ఛాంపియన్షిప్ ఆటల పోటీలు బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద 300 మందికి అన్నదానం.. రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ సేవా బాలల ఆరోగ్యకర ఎదుగుదలకు పౌష్టికాహారమే పునాది: సర్పంచ్ కట్టగూరి సురేందర్ రెడ్డి పేదలకు తక్కువ ధరల్లో డయాగ్నోస్టిక్ సేవలు అందిస్తామని ప్రకటన విజయవాడ నగరపాలక సంస్థ కాలువల్లో చెత్త వేయొద్దని పడవ లో మైకుల ద్వారా అవగాహన ఎన్డీయే కార్యాలయంలో ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన.
www.ntodaynews.com

అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...

ఆంధ్రప్రదేశ్
/ అన్నమయ్య
Reporter
ఎస్ రెడ్డి రాఘవేంద్రరాజు పుంగనూరు నియోజకవర్గ ప్రతినిధి
30 Jul, 2026 - 01:23 AM
1 వీక్షణలు

అనారోగ్య కారణంతో వ్యక్తి ఆత్మహత్య...

అన్నమయ్య జిల్లా.

 చౌడేపల్లి.

అన్నమయ్య జిల్లా, పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి కి చెందిన వడిగల వెంకట్రమణ కుమారుడు గంగాధర్ (45) చిన్నయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

 మృతుడి బంధువుల కథనం ప్రకారం మంగళవారం మద్యాహ్నం 3 గంటల నుంచి మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ గా ఉందని, గత రెండుమూడు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి ఇంటికొచ్చామన్నారు.

మృతుడి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో చుట్టుప్రక్కల వెతికిన కుటుంబ సభ్యులు, స్నేహితులు బుదవారం ఉదయాన్నే పెద్దయల్లకుంట్ల సమీపంలో చింతచెట్టుకు ఉరివేసుకునిఉన్నట్లు ఆటుగా వెళ్తున్నవారు తెలియజేయడంతో వెళ్ళి చూడగా గంగాధర్ అని తెలుసు కొని పోలీసులకు సమాచారం అందిచారు.

సమాచారం అందిన వెంటనే పోలీసూలు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొన్నారు.