BREAKING
ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిబద్ధతతో పూర్తి చేయాలి శ్రీమాతృశ్రీ వృద్ధాశ్రమంలో ఘనంగా ఆరవ వసంతోత్సవం టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజుల పెంపును ఉపసంహరించుకోవాలి నూతన తహశీల్దార్‌గా ఎస్. చంద్రశేఖర్ పదవీ బాధ్యతల స్వీకరణ గొల్లపూడి పి.ఏ.సీఎస్ సభ్యులకు రూ.25 లక్షల డివిడెంట్లు. పోలీస్ నియామకాలకు వయోపరిమితి పెంచాలని డీవైఎఫ్‌ఐ డిమాండ్. మోదీ ఆయురారోగ్యాల కోసం చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు అక్రమ సంబంధం నేపథ్యంలో దారుణ హత్య: భార్యాభర్తల అరెస్ట్ తహశీల్దార్ కుటుంబరావు బదిలీ ఒయాసిస్ సేవల్ని ప్రజలు గుర్తించాలి : ప్రత్తిపాటి
www.ntodaynews.com

అన్నారం ప్రభుత్వ బడిలో LKG, UKG మంజూరు: సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజల పిలుపు!

తెలంగాణ
/ నిజామాబాద్ / ఆర్మూర్
Reporter
Ramu jaju డొంకేశ్వర్ మండల ప్రతినిధి
27 May, 2026 - 07:24 PM
37 వీక్షణలు

డొంకేశ్వర్ (అన్నారం): మన అన్నారం గ్రామ ప్రభుత్వ పాఠశాలలో ప్రీ-ప్రైమరీ (LKG & UKG) తరగతులు అధికారికంగా మంజూరయ్యాయి. ఈ శుభవార్త పట్ల గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు అత్యంత హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. "ఇకపై మన గ్రామ పిల్లలను వేల రూపాయల ఫీజులు పెట్టి ప్రైవేట్ పాఠశాలలకు పంపించవద్దు. మన సొంత ప్రభుత్వ బడిలోనే కార్పొరేట్ స్థాయి విద్యా సదుపాయాలు లభిస్తున్నందున, తల్లిదండ్రులందరూ తమ పిల్లలను ఇక్కడే చేర్పించాలి" అని పిలుపునిచ్చారు.

మన పాఠశాలకు ఈ గొప్ప అవకాశాన్ని తీసుకువచ్చిన హెడ్ మాస్టర్ శ్రీ రాజు గారికి (రాజు సార్) గ్రామ ప్రజల తరపున కోటి కోటి ధన్యవాదాలు. అందరం ఐకమత్యంతో మన అన్నారం పసిపిల్లల ఉజ్వల భవిష్యత్తు కొరకు పాటుపడలని కోరారు..