www.ntodaynews.com
అన్నప్రాసద వితరణ కు విరాళం
భక్తి
భక్తి
అన్నప్రాసద వితరణ కు విరాళం
నంద్యాల జిల్లా శ్రీశైలం
1)శ్రీ ఎ. సతీష్కుమార్, కావలి, నెల్లూరు జిల్లా వారు ఈ రోజు (27.04.2026) అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,10,116 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.
2)
నంద్యాల జిల్లా :-
శ్రీశైలం దేవస్థానం :-
శ్రీ ఈశ్వర్ ప్రకాశ్ వశిష్ట, ఫరీదాబాద్, హర్యానా రాష్ట్రం వారు ఈ రోజు (27.04.2026) అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,25,000 /-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. అయ్యన్నకు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.