www.ntodaynews.com
అన్నదానం పథకానికి విరాళం
భక్తి
భక్తి
అన్నదానం పథకానికి విరాళం
శ్రీశైలం దేవస్థానం వారికి శ్రీమతి వేమూరి యశోద, విజయవాడ వారు శుక్రవారం (27.03.2026) అన్నప్రసాదవితరణ పథకానికి విరాళం రూ. 1,00,001/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందజేశారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందజేయబడ్డాయి.