BREAKING
292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి 292వ డివిజన్ అధ్యక్షుడిగా హరికిరణ్ నియామకం కుత్బుల్లాపూర్‌లో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ.. రూ.3.50 లక్షలు అందజేసిన కూన శ్రీనివాస్ గౌడ్ గణపవరం బొడ్రాయి ఉత్సవాల్లో ఎమ్మెల్యే ప్రత్తిపాటి: పింఛన్ లబ్ధిదారులకు సకాలంలో పింఛన్ పంపిణీ విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి దేశానికే ఆదర్శం: ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఎన్టీఆర్ భరోసా' పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత నయరా ఎనర్జీ గుడ్ న్యూస్.. పెట్రోల్‌పై ₹5, డీజిల్‌పై ₹3 ధర తగ్గింపు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ సెక్రటరీ కె. కన్నబాబు ఆధార్ కార్డుతో రూ.3 లక్షల లోన్ అంటూ ప్రచారం. 'సర్' విధివిధానాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి.. ప్రతి ఓటుపై నిఘా అవసరం: ప్రత్తిపాటి
www.ntodaynews.com

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

తెలంగాణ
/ నల్గొండ / చిట్యాల / వనేపాకల
18 May, 2026 - 05:49 PM
635 వీక్షణలు

NTODAY NEWS చిట్యాల :- వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీరక, పంట దిగుబడి సరిగ్గా రాకపోవడంతో మనస్తాపానికి గురై ఒక రైతు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన చిట్యాల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. చిట్యాల ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం వనిపాకల గ్రామానికి చెందిన శిరసనగండ్ల వెంకన్న (57) అనే రైతు వ్యవసాయ అవసరాల నిమిత్తం తన ఇంటిపై ఫైవ్ స్టార్ ఫైనాన్స’లో సుమారు 5 లక్షల రూపాయల వరకు  అలాగే తనకు తెలిసిన వారి వద్ద మరో 3 లక్షల రూపాయల వరకు అప్పులు చేశాడు. అయితే, ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాకపోవడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక వెంకన్న తీవ్ర మానసిక ఆందోళనకు గురయ్యాడు అని తెలిపారు. ​ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెందిన ఆయన, ఆదివారం  రాత్రి  కుటుంబ సభ్యులందరూ పడుకున్న తర్వాత తన ఇంట్లోని రేకుల గదిలో ఉన్న ఇనుప రాడుకు తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. ​మృతునికి భార్య సైదమ్మ, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతుని భార్య సిరిసినగండ్ల సైదమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిట్యాల సబ్ ఇన్స్పెక్టర్  మామిడి రవికుమార్ తెలిపారు...