BREAKING
​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం ​గాలివాన బీభత్సానికి చిట్యాల అతలాకుతలం ​బీసీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలి ​బాధిత కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి పరామర్శ బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాలి చిన్నంపేట, ఆరుగొలనుపేటలో మహానాడు వీక్షణకు భారీగా తరలిరావాలి ​కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ రైతులు అపోహలు, వదంతులు నమ్మవద్దు: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త దారుణ హత్య! టమోట మార్కెట్ కు అనువైన స్థలాన్ని కేటాయించాలి ​జన్నారంలో అకాల వర్షం బీభత్సం: ఎస్.కె. గార్డెన్ పైకప్పు ధ్వంసం
www.ntodaynews.com

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
08 Apr, 2026 - 03:52 PM
52 వీక్షణలు

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై సీబీఐ విచారణకు ఆదేశించిన సుప్రీంకోర్టు

అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ పై అవినీతి ఆరోపణలు – రూ.1,270 కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపణ. అధికార దుర్వినియోగం ద్వారా తన బంధువుల కంపెనీలకు అక్రమ కాంట్రాక్టులు కట్టబెట్టాడు అన్నది ప్రశాంత్ భూషణ్ పిటిషన్.

ఈ పిటిషన్ విచారిస్తూ, 15 ఏళ్ల కాలంలో సీఎం తన బంధువులకు ఇచ్చిన ప్రతి కాంట్రాక్టుపై విచారణ జరపాలని, 16 వారాల్లో నివేదిక అందజేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశాలు.

నివేదికకు సంబంధించిన ఎలాంటి రికార్డులు ధ్వంసం కాకుండా చూడాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం.