BREAKING
సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం సూరారం మెయిన్ రోడ్డులో ఫుట్‌పాత్ ఆక్రమణలతో పాదచారులకు తీవ్ర ఇబ్బందులు. అన్నమయ్య జిల్లాలో ఘనంగా ABVP 78వ జాతీయ విద్యార్థి దినోత్సవ వేడుకలు ఫోన్‌పే, గూగుల్‌పేలో పొరపాటున వేరే వారికి డబ్బులు పంపారా? ఇలా చేయండి రజక సంఘం మండల కమిటీ సభ్యుడు నాంపల్లి బిక్షమయ్యకు ఘన నివాళి సెల్‌ఫోన్ లైట్ వెలుతురులో ఆర్టీసీ బస్సు నడిపిన డ్రైవర్ మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోంమంత్రి అనిత బంగారు ఆభరణాలు తీసుకురావాలని భార్య ఒత్తిడి.. యువకుడి ఆత్మహత్య ఉద్యోగం పోయిందన్న ఒత్తిడితో.. భార్యను పెనంతో కొట్టి చంపిన భర్త కుప్పం నేతలతో సీఎం చంద్రబాబు సమావేశం.. సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం పవన్ కల్యాణ్‌పై సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతి ఆగ్రహం
www.ntodaynews.com

ఈ నెల 14లోపు ఓటర్ల ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేయాలి

జాతీయం
Reporter
గడ్డం జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో
11 Jul, 2026 - 05:57 AM
16 వీక్షణలు

అమరావతి, జూలై 11: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, అర్హులైన ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫామ్‌ను ఈ నెల 14వ తేదీలోపు పూర్తి చేసి సంబంధిత బూత్ స్థాయి అధికారి (బీఎల్‌ఓ)కు అందజేయాలని ఎన్నికల అధికారులు సూచించారు.

అధికారుల సమాచారం ప్రకారం, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే అధిక శాతం ఎన్యూమరేషన్ వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది. ఇంకా నమోదు చేయని ఓటర్లు గడువు ముగిసేలోపు తమ వివరాలను సమర్పించాలని కోరుతున్నారు.

ఎన్యూమరేషన్ ప్రక్రియను బీఎల్‌ఓ ద్వారా పూర్తి చేయడంతో పాటు, ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్‌లో కూడా ఆన్‌లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకునే అవకాశం ఉంది.

గడువులోగా ఎన్యూమరేషన్ పూర్తి చేయకపోతే ఓటర్ల జాబితాలో పేరు కొనసాగించేందుకు అవసరమైన ప్రక్రియలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అందువల్ల ప్రతి అర్హత కలిగిన ఓటరు నిర్ణీత గడువులోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.